Category:
తెలంగాణ
తెలంగాణ  

USA : అమెరికాలో స్థిరపడ్డా.. ఊరు మర్చిపోలేని పుణ్యదంపతులు!

USA : అమెరికాలో స్థిరపడ్డా.. ఊరు మర్చిపోలేని పుణ్యదంపతులు! దేవాలయాలకు లక్షల్లో విరాళాలు - గ్రామ సేవలో ముందుండే మనసున్న మానవులు
Read More...
తెలంగాణ  

బాలాజీ నగర్‌ నూతన పార్క్‌ను సందర్శించిన కార్పొరేటర్ నర్సింహ్మా రెడ్డి

బాలాజీ నగర్‌ నూతన పార్క్‌ను సందర్శించిన కార్పొరేటర్ నర్సింహ్మా రెడ్డి హయత్‌నగర్, సూర్య ప్రతినిధి : మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని బాలాజీ నగర్, కె.వి.ఎన్. రెడ్డి కాలనీల సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్క్‌ను GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి సందర్శించారు. కాలనీ సంక్షేమ సంఘ సభ్యులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బొమ్మలగుడి ప్రాంత పరిధిలో...
Read More...
నేర వార్తలు  తెలంగాణ  

ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య రంగారెడ్డి జిల్లా, సూర్య ప్రతినిధి : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన యాచారం మండలం చింతపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొడ్డి అశోక్ (47) అనే యువకుడు ఇందిరమ్మ ఇండ్ల మొదటి జాబితాలో పేరు ఉన్నప్పటికీ, ఆ తరువాత తొలగించడంపై తీవ్ర నిరాశకు...
Read More...
తెలంగాణ  

Malreddy RangaReddy : పేదింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది.

Malreddy RangaReddy : పేదింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. 804 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ తుర్కయంజాల్, సూర్య ప్రతినిధి : పేదలకు ఆవాసం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి సూచించారు. విజయదశమి నాటికి ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసి లబ్ధిదారులు గృహప్రవేశం చేయాలన్నదే ప్రభుత్వం ఉద్దేశమని స్పష్టం...
Read More...
తెలంగాణ  

రోహింగ్యా అక్రమ నివాసాలు దేశానికి ప్రమాదకరం - హిందువులంతా సంఘటితంగా ముందుకు రావాలి..!

రోహింగ్యా అక్రమ నివాసాలు దేశానికి ప్రమాదకరం - హిందువులంతా సంఘటితంగా ముందుకు రావాలి..! మహేశ్వరం, సూర్య ప్రతినిధి : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన హిందూ ఐక్యత శక్తి యాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ యాత్రను శ్రీ పంచముఖి హనుమాన్ వ్యాయామశాల కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని...
Read More...
తెలంగాణ  

MLA RangaReddy : కుంట్లూరు రోడ్డుప్రమాదం దురదృష్టకరం

MLA RangaReddy : కుంట్లూరు రోడ్డుప్రమాదం దురదృష్టకరం తుర్కయంజాల్, మే 22 (సూర్య ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా కుంట్లూరులో బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఘోర రోడ్డుప్రమాదం ప్రాణనష్టం కలిగించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటనపై స్పందించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రమాద స్థలాన్ని సందర్శించి, మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రోడ్డుప్రమాదాల నివారణకు...
Read More...
తెలంగాణ  

శ్రీ బీరప్ప దేవి – కామరాతి దేవి కల్యాణ మహోత్సవం..

శ్రీ బీరప్ప దేవి – కామరాతి దేవి కల్యాణ మహోత్సవం.. బాలాపూర్ కురుమ సంఘం ప్రతినిధులతో, సంప్రదాయాల పరిరక్షణపై చర్చ
Read More...
తెలంగాణ  

ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలి – కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలి – కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ నూతనకల్, సూర్య ప్రతినిధి : వర్షాభావ పరిస్థితుల ముందు జాగ్రత్తగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశించారు. మంగళవారం నూతనకల్ మండల కేంద్రములోని ధాన్యపు కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, వర్షాలు కురిసే...
Read More...
తెలంగాణ  

సిఐటీయూ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ – కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన

సిఐటీయూ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ – కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన చిట్యాల, సూర్య ప్రతినిది: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటీయూ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ మాట్లాడుతూ, బడా పెట్టుబడిదారులకు మరియు...
Read More...
తెలంగాణ  

జర్నలిస్టులకు వడదెబ్బ నివారణ హోమియోపతి మందుల పంపిణీ

జర్నలిస్టులకు వడదెబ్బ నివారణ హోమియోపతి మందుల పంపిణీ సంస్థాన్ నారాయణపురం, సూర్య ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో జర్నలిస్టులకు వడదెబ్బ నివారణ కోసం హోమియోపతి మందుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సహస్ర ఫౌండేషన్ చైర్మన్ మరియు తెలంగాణ హోమియోపతి డాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా. చినుకాని శివప్రసాద్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎండలో పనిచేసే వారికి...
Read More...
తెలంగాణ  

నూతన తహసీల్దార్‌గా హరికృష్ణ బాధ్యతల స్వీకరణ

నూతన తహసీల్దార్‌గా హరికృష్ణ బాధ్యతల స్వీకరణ గుండాల, సూర్య ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలానికి కొత్త తహసీల్దార్‌గా ఎస్. హరికృష్ణ మంగళవారం విధుల్లోకి ప్రవేశించారు. చౌటుప్పల్ మండలంలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన, బదిలీపై గుండాలకు వచ్చారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ, “ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి, రెవెన్యూ సంబంధిత సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తాను,” అని...
Read More...
తెలంగాణ  

వరంగల్‌ రైల్వే స్టేషన్‌ కొత్త లుక్‌ – కాకతీయ కళతో ఆకట్టుకుంటున్న స్టేషన్‌

వరంగల్‌ రైల్వే స్టేషన్‌ కొత్త లుక్‌ – కాకతీయ కళతో ఆకట్టుకుంటున్న స్టేషన్‌ వరంగల్, సూర్య ప్రతినిధి : వరంగల్‌ రైల్వే స్టేషన్‌ ఇకపై ప్రయాణికులకు కనులవిందుగా మారింది. కాకతీయుల చరిత్రాత్మక కళను ప్రతిబింబిస్తూ, స్టేషన్‌ అమృత్‌ భారత్‌ ప్రాజెక్టులో భాగంగా ఆధునీకరణ పొందింది. రూ.25.11 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు మే 2025 నాటికి పూర్తయ్యాయి. స్టేషన్‌లో ఎస్కలేటర్లు, విశాల పాదచారుల వంతెన, కళాత్మక శిల్పాలు, విస్తృతమైన...
Read More...