Category:
ఆంధ్రప్రదేశ్
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఎంబిబిఎస్ లో ఉత్తమ ప్రతిభ
Published On
By Thuppari Raghu
పేదింటి బిడ్డ చదువు... ఈఎల్వి ఫౌండేషన్ కోసం ఎదురు చూపు
మర్రిగూడ(ప్రభాత సూర్య):-
మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన, డెంకని ఈశ్వర్ సాయి నీట్ లో ఉత్తమ ప్రతిభ సాధించాడు. మొదటి నుండే ఈశ్వర్ సాయి కుటుంబం అంతంత మాత్రమే, తండ్రి జానయ్య టైలర్, తల్లి ఈశ్వరమ్మ గృహిణి కావడంతో, కుమారుడి పైచదువులు తల్లితండ్రులకు భారంగా... అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మాల్ మార్కెట్..!
Published On
By Thuppari Raghu
మందు, చిందు, విందులకు మార్కెట్ ఆధారం. ఘనంగా జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు.
Published On
By Thuppari Raghu
చిన్నారుల వేశాధారణ, నృత్యాలతో సంబురాలు తల్లితండ్రులకు పరువు నష్టం వేధింపులు -వట్టిపల్లిలో ఓ పుత్రరత్నం అరాచకం
Published On
By Thuppari Raghu
వృద్ద తల్లిదండ్రులకు గర్భశోక బాధలు మానవత్వం చాటుకున్న జర్నలిస్ట్
Published On
By Thuppari Raghu
స్పందించిన సిఎం రేవంత్ రెడ్డి శక్తి తుఫాన్ ఎఫెక్ట్ – తెలుగు రాష్ట్రాల్లో హెచ్చరికలు
Published On
By Suryaa Desk
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శక్తి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది ప్రస్తుతం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి, తమిళనాడు వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
ప్రధాన ప్రభావాలు:
వర్షాలు: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వచ్చే వారం... ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితులకు సిట్ నోటీసులు
Published On
By Karthik Kumar
క్రైమ్ మిర్రర్, అమరావతి : ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. హైదరాబాద్లో ఈ కేసు నిందితులైన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్ప నివాసాలు, కార్యాలయాలకు వెళ్లిన సిట్ అధికారులు అక్కడ నోటీసులు జారీ చేశారు. మే 11వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణ కోసం విజయవాడలోని... జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి
Published On
By Karthik Kumar
సూర్య, కొత్తగూడ : భారత రాజ్యాంగం కల్పించిన 19 (1) భావ స్వేచ్ఛ ప్రకటన పై పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని, జర్నలిస్టులపై పెడుతున్న అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ టియుడబ్ల్యూజే (ఐజేయు) కొత్తగూడ మండల శాఖ అధ్యక్షులు ఎస్కే సల్మాన్ పాషా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో మాచర్లలో... అమరావతిని అస్త్రంగా మలుచుకున్న వైసీపీ - ఏపీ రాజకీయాల్లో ఇదో కీలక అంశం.
Published On
By Karthik Kumar
కేంద్రం నుంచి ఆర్థిక సాయం చేస్తున్నారా...! లేదే.. అప్పులు మాత్రం ఇప్పిస్తున్నారు. అది రాష్ట్రంపై పెను భారంగా అన్నది.. వైసీపీ లేవనెత్తుతున్న ప్రశ్న. పాలనా వికేంద్రీకరణ లేకపోతే... ఇబ్బందులు 