Category:
నేర వార్తలు
నేర వార్తలు 

Illegal affair: అక్రమ సంబంధాల ముళ్ల జాలంలో తేజేశ్వర్ హత్య..!

Illegal affair: అక్రమ సంబంధాల ముళ్ల జాలంలో తేజేశ్వర్ హత్య..! జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఓ ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ (32) దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ హత్య జిల్లాలోనే కాకుండా, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. కథనం ఇలా మొదలైంది... తేజేశ్వర్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహ నిశ్చయం చేశారు. పెళ్లికి...
Read More...
నేర వార్తలు 

అల్వాల్ గ్రామంలో రోటావేటర్ దుర్ఘటన: ఐదేళ్ల బాలుడు మృతి 

అల్వాల్ గ్రామంలో రోటావేటర్ దుర్ఘటన: ఐదేళ్ల బాలుడు మృతి  సిద్దిపేట, సూర్య ప్రతినిధి : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలానికి చెందిన అల్వాల్ గ్రామంలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బీర కనకయ్య కుమారుడు (వయసు సుమారు 5 సంవత్సరాలు) ట్రాక్టర్ వెనుక భాగంలో ఉన్న రోటావేటర్‌కి ప్రమాదవశాత్తు చిక్కుకొని అక్కడికక్కడే మృతిచెందాడు. సాధారణంగా రైతులు వాడే వ్యవసాయ యంత్రమైన రోటావేటర్ పని...
Read More...
నేర వార్తలు  తెలంగాణ  

ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య రంగారెడ్డి జిల్లా, సూర్య ప్రతినిధి : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన యాచారం మండలం చింతపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొడ్డి అశోక్ (47) అనే యువకుడు ఇందిరమ్మ ఇండ్ల మొదటి జాబితాలో పేరు ఉన్నప్పటికీ, ఆ తరువాత తొలగించడంపై తీవ్ర నిరాశకు...
Read More...
నేర వార్తలు 

భార్యను చంపి భర్త ఆత్మహత్య - జంట హత్యలు కలకలం

భార్యను చంపి భర్త ఆత్మహత్య - జంట హత్యలు కలకలం మహబూబ్నగర్ రూరల్ మండలం బొక్కలోని పల్లి గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. నక్క సరిత  (28), రాజేష్ (35), ఇరువురు భార్యాభర్తలు, రోజు దినసరి కూలీగా జీవనం గడుపుతున్నారు.వీరికి ఇద్దరు మగ పిల్లలు ,కుటుంబ కలహాలు, అనుమానంతో మద్యం మత్తులో మొదటగా భార్యను గొడ్డలితో చంపి, తాను రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు.  ఎస్సై...
Read More...
నేర వార్తలు 

లంచం తీసుకుంటు ఏసీబీ కి దొరికిన లైన్‌మెన్‌

లంచం తీసుకుంటు ఏసీబీ కి దొరికిన లైన్‌మెన్‌ లంచం తీసుకుంటు ఏసీబీ కి దొరికిన లైన్‌మెన్‌ హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లోని TGSPDCL- గోల్నాక సెక్షన్‌లోని లైన్‌మెన్ వి. శివ మల్లేష్, కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ అందించడానికి అధికారిక అనుకూలంగా వ్యవహరించడానికి మరియు ఫిర్యాదుదారుడి పాత విద్యుత్ మీటర్‌లో గుర్తించిన అవకతవకలకు సంబంధించి ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఉండటానికి పి. సంతోష్ అనే ప్రైవేట్ వ్యక్తి...
Read More...
నేర వార్తలు  ఆంధ్రప్రదేశ్  

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితులకు సిట్‌ నోటీసులు

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితులకు సిట్‌ నోటీసులు క్రైమ్ మిర్రర్, అమరావతి : ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. హైదరాబాద్‌లో ఈ కేసు నిందితులైన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్ప నివాసాలు, కార్యాలయాలకు వెళ్లిన సిట్ అధికారులు అక్కడ నోటీసులు జారీ చేశారు. మే 11వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణ కోసం విజయవాడలోని...
Read More...
జాతీయం  నేర వార్తలు 

ఆపరేషన్ సిందూర్.. వైరల్ గా మాజీ ఆర్మీ ఛీప్ పోస్ట్

ఆపరేషన్ సిందూర్.. వైరల్ గా మాజీ ఆర్మీ ఛీప్ పోస్ట్ సూర్య, న్యూస్ డెస్క్ : ‘నా భర్తను చంపేశారు. నేను బతికి లాభం లేదు. నన్ను కూడా చంపేయండి’.. తన భర్తను చంపిన ఉగ్రవాదులను ఓ భార్య వేడుకుంది. ఆ ఉగ్రమూకలు గట్టిగా నవ్వుతూ ‘ మేము మిమ్మల్ని చంపం.. పోయి మీ మోదీకి ఈ విషయం చెప్పండి’ అని అన్నారు. సరిగ్గా 13 రోజుల...
Read More...
జాతీయం  నేర వార్తలు 

తెలంగాణ -చత్తీస్ ఘడ్ సరిహద్దులో మరో భారీ ఎన్ కౌంటర్?

తెలంగాణ -చత్తీస్ ఘడ్ సరిహద్దులో మరో భారీ ఎన్ కౌంటర్? ఆప రేషన్ కగార్’గా కొనసాగు తున్న ఈ ప్రత్యేక చర్యల్లో కేంద్ర బలగాలు, ముఖ్యంగా CRPF యూనిట్లు, ఛత్తీస్‌ గఢ్-తెలంగాణ సరిహద్దు లోని గుట్టల మధ్యలోతైన అటవీ ప్రాంతాల్లో కూంబింగ్
Read More...
నేర వార్తలు  తెలంగాణ  

తెలంగాణ బోనస్‌కు కన్నేసిన దళారులు - ఆంధ్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న ధాన్యం లారీలు పట్టివేత

తెలంగాణ బోనస్‌కు కన్నేసిన దళారులు - ఆంధ్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న ధాన్యం లారీలు పట్టివేత తెలంగాణలో ఎంఎస్‌పీతో పాటు బోనస్ ఉండటంతో దళారులు, మధ్యవర్తులు ఆ ప్రోత్సాహాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వారు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ధాన్యాన్ని లారీల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు,
Read More...
నేర వార్తలు 

బైక్‌ను దగ్ధం చేసిన గుర్తుతెలియని దుండగులు

బైక్‌ను దగ్ధం చేసిన గుర్తుతెలియని దుండగులు చింతపల్లి-  ప్రభాత సూర్య : ఇంటి ఎదుట గ్రామ పంచాయతీ వద్ద పార్క్ చేసిన టీఎస్ O5 ఇఎస్ 6181 నెంబర్ పల్సర్ బైక్ ను గుర్తు తెలియని దుండగులు నిప్పంటించి దగ్ధం చే సిన ఘటన శుక్రవారం అర్థరాత్రి సమయంలో  చింతపల్లి మండల పరిధిలోని కిష్టరాయిని పల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. చింతపల్లి...
Read More...