Karthik Kumar
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read...
బొల్లంపల్లి రేసులో బూర్గు లింగం యాదవ్ హాట్ టాపిక్..!
Published On
By Karthik Kumar
ప్రభాత సూర్య, కల్వకుర్తి : నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామంలో రాబోయే సర్పంచి ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. లింగాన్ని బలపరిచే జయప్రకాశ్ వంటి కీలక వ్యక్తుల మద్దతు లభించడంతో ఆయన గెలుపు సునాయాసమని గ్రామస్తుల మధ్య చర్చ నడుస్తోంది.... అల్వాల్ గ్రామంలో రోటావేటర్ దుర్ఘటన: ఐదేళ్ల బాలుడు మృతి
Published On
By Karthik Kumar
సిద్దిపేట, సూర్య ప్రతినిధి : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలానికి చెందిన అల్వాల్ గ్రామంలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బీర కనకయ్య కుమారుడు (వయసు సుమారు 5 సంవత్సరాలు) ట్రాక్టర్ వెనుక భాగంలో ఉన్న రోటావేటర్కి ప్రమాదవశాత్తు... USA : అమెరికాలో స్థిరపడ్డా.. ఊరు మర్చిపోలేని పుణ్యదంపతులు!
Published On
By Karthik Kumar
దేవాలయాలకు లక్షల్లో విరాళాలు - గ్రామ సేవలో ముందుండే మనసున్న మానవులు Malreddy RangaReddy : పేదింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది.
Published On
By Karthik Kumar
804 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ
తుర్కయంజాల్, సూర్య ప్రతినిధి : పేదలకు ఆవాసం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి సూచించారు. విజయదశమి... MLA RangaReddy : కుంట్లూరు రోడ్డుప్రమాదం దురదృష్టకరం
Published On
By Karthik Kumar
తుర్కయంజాల్, మే 22 (సూర్య ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా కుంట్లూరులో బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఘోర రోడ్డుప్రమాదం ప్రాణనష్టం కలిగించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటనపై స్పందించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రమాద స్థలాన్ని... శ్రీ బీరప్ప దేవి – కామరాతి దేవి కల్యాణ మహోత్సవం..
Published On
By Karthik Kumar
బాలాపూర్ కురుమ సంఘం ప్రతినిధులతో, సంప్రదాయాల పరిరక్షణపై చర్చ #CITU : ఆదర్శ నేత,అవిశ్రాంత పోరాట యోధులు సుందరయ్యకు ఘన నివాళులు
Published On
By Karthik Kumar
తుర్కయంజాల్, సూర్య: దక్షిణ భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత, సిపిఐఎం వ్యవస్థాపకులు, స్వాతంత్ర సమరయోధులు పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతిని తుర్కయంజాల్ సిపిఎం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు,... Nalgonda Police :సాగర్ కు అందాల బామలు - అందగత్తెల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు
Published On
By Karthik Kumar
సూర్య, నల్లగొండ బ్యూరో : మిస్వరల్డ్ 2025 పోటీలకు వచ్చిన ప్రపంచ అందగత్తెలు నాగార్జున సాగర్, బుద్దవనం తదితర పర్యటక ప్రాంతాలను సోమవారం సందర్శించనున్నారు. ఈ మేరకు నాగార్జున సాగర్, బుద్ధవనం తదితర పర్యటక ప్రాంతాలను పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. సాగర్... #Komatireddy : రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలి...
Published On
By Karthik Kumar
సూర్య, చండూరు ప్రతినిది : తన రాజీనామాతోనే మునుగోడు అభివృద్ధికి నిధులు వచ్చాయని గొప్పలు చెప్పుకునే రాజగోపాల్ రెడ్డి ఈ ప్రభుత్వ పాలనలో నిధులు రావడం లేదు కాబట్టి వెంటనే తన పదవికి రాజీనామా చేసి నిధులు తెప్పించాలని మునుగోడు మాజీ... పాకిస్తాన్ తో యుద్ధాన్ని ప్రకటించేది ఎవరు.?
Published On
By Karthik Kumar
సూర్య, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ దేశంతో భారత్ యుద్ధం చేస్తుందా లేక యుద్ధ సన్నాహాలు చేస్తుందా.... అసలు ప్రస్తుతం జరుగుతున్న దానిని భారతదేశం యుద్ధం అని ప్రకటించిందా లేక పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నాం అని ఎవరు చెప్పాలి... ఎవరు ప్రకటిస్తారనే... అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు – మంత్రి పొంగులేటి..!!
Published On
By Karthik Kumar
సూర్య , హైదరాబాద్ : అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమా చార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రకటించారు.ప్రెస్ అకాడమీ భవనాన్ని ఈ నెలాఖరులోగా ప్రారం భిస్తామని, మంత్రి... భార్యను చంపి భర్త ఆత్మహత్య - జంట హత్యలు కలకలం
Published On
By Karthik Kumar
మహబూబ్నగర్ రూరల్ మండలం బొక్కలోని పల్లి గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. నక్క సరిత (28), రాజేష్ (35), ఇరువురు భార్యాభర్తలు, రోజు దినసరి కూలీగా జీవనం గడుపుతున్నారు.వీరికి ఇద్దరు మగ పిల్లలు ,కుటుంబ కలహాలు, అనుమానంతో మద్యం మత్తులో... 