Karthik Kumar
తెలంగాణ  

Nalgonda Police :సాగర్ కు అందాల బామలు - అందగత్తెల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు

Nalgonda Police :సాగర్ కు అందాల బామలు - అందగత్తెల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు సూర్య,  నల్లగొండ బ్యూరో : మిస్వరల్డ్ 2025 పోటీలకు వచ్చిన ప్రపంచ అందగత్తెలు నాగార్జున సాగర్, బుద్దవనం తదితర పర్యటక ప్రాంతాలను సోమవారం సందర్శించనున్నారు. ఈ మేరకు నాగార్జున సాగర్, బుద్ధవనం తదితర పర్యటక ప్రాంతాలను పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. సాగర్...
Read...
తెలంగాణ  

#Komatireddy : రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలి...

#Komatireddy : రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలి... సూర్య, చండూరు ప్రతినిది : తన రాజీనామాతోనే  మునుగోడు అభివృద్ధికి నిధులు వచ్చాయని గొప్పలు చెప్పుకునే రాజగోపాల్ రెడ్డి ఈ ప్రభుత్వ పాలనలో నిధులు రావడం లేదు కాబట్టి వెంటనే  తన పదవికి రాజీనామా చేసి నిధులు తెప్పించాలని మునుగోడు మాజీ...
Read...
జాతీయం 

పాకిస్తాన్ తో యుద్ధాన్ని ప్రకటించేది ఎవరు.?

పాకిస్తాన్ తో యుద్ధాన్ని ప్రకటించేది ఎవరు.? సూర్య, వెబ్ డెస్క్ :  పాకిస్తాన్ దేశంతో భారత్ యుద్ధం చేస్తుందా లేక యుద్ధ సన్నాహాలు చేస్తుందా.... అసలు ప్రస్తుతం జరుగుతున్న దానిని భారతదేశం యుద్ధం అని ప్రకటించిందా  లేక పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నాం అని ఎవరు చెప్పాలి... ఎవరు ప్రకటిస్తారనే...
Read...
తెలంగాణ  

అర్హులైన జ‌ర్న‌లిస్టులకు ఇందిర‌మ్మ ఇండ్లు – మంత్రి పొంగులేటి..!!

అర్హులైన జ‌ర్న‌లిస్టులకు ఇందిర‌మ్మ ఇండ్లు – మంత్రి పొంగులేటి..!! సూర్య , హైదరాబాద్ : అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమా చార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రకటించారు.ప్రెస్ అకాడ‌మీ భ‌వ‌నాన్ని ఈ నెలాఖ‌రులోగా ప్రారం భిస్తామ‌ని, మంత్రి...
Read...
నేర వార్తలు 

భార్యను చంపి భర్త ఆత్మహత్య - జంట హత్యలు కలకలం

భార్యను చంపి భర్త ఆత్మహత్య - జంట హత్యలు కలకలం మహబూబ్నగర్ రూరల్ మండలం బొక్కలోని పల్లి గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. నక్క సరిత  (28), రాజేష్ (35), ఇరువురు భార్యాభర్తలు, రోజు దినసరి కూలీగా జీవనం గడుపుతున్నారు.వీరికి ఇద్దరు మగ పిల్లలు ,కుటుంబ కలహాలు, అనుమానంతో మద్యం మత్తులో...
Read...
అంతర్జాతీయం 

మనం పాపులం అంటూ జాతీయ అసెంబ్లీలో పాక్ నేత కన్నీరు

మనం పాపులం అంటూ జాతీయ అసెంబ్లీలో పాక్ నేత కన్నీరు భారత్‌తో ఉద్రిక్తతల నడుమ పాక్ సీనియర్ నేత ఒకరు జాతీయ అసెంబ్లీ వేదికగా కన్నీరుమున్నీరయ్యారు. పాక్‌ను దేవుడే కాపాడాలని రోదించారు. పాక్ జాతీయ అసెంబ్లీ సభ్యుడు, మాజీ ఆర్మీ అధికారి మేజర్ తహీర్ ఇక్బాల్ ఆవేదన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట...
Read...
నేర వార్తలు 

లంచం తీసుకుంటు ఏసీబీ కి దొరికిన లైన్‌మెన్‌

లంచం తీసుకుంటు ఏసీబీ కి దొరికిన లైన్‌మెన్‌ లంచం తీసుకుంటు ఏసీబీ కి దొరికిన లైన్‌మెన్‌ హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లోని TGSPDCL- గోల్నాక సెక్షన్‌లోని లైన్‌మెన్ వి. శివ మల్లేష్, కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ అందించడానికి అధికారిక అనుకూలంగా వ్యవహరించడానికి మరియు ఫిర్యాదుదారుడి పాత విద్యుత్ మీటర్‌లో గుర్తించిన అవకతవకలకు సంబంధించి...
Read...
నేర వార్తలు  ఆంధ్రప్రదేశ్  

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితులకు సిట్‌ నోటీసులు

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితులకు సిట్‌ నోటీసులు క్రైమ్ మిర్రర్, అమరావతి : ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. హైదరాబాద్‌లో ఈ కేసు నిందితులైన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్ప నివాసాలు, కార్యాలయాలకు వెళ్లిన సిట్ అధికారులు అక్కడ నోటీసులు జారీ...
Read...
తెలంగాణ  

ప్రజల సౌకర్యార్థం బస్టాప్‌ల నిర్వహణ చేపట్టాలి

ప్రజల సౌకర్యార్థం బస్టాప్‌ల నిర్వహణ చేపట్టాలి గండిపేట్‌, సూర్య : ప్రజల సౌకర్యార్థం బస్టాప్‌ల నిర్వహణను చేపట్టాలని బండ్లగూడ జాగీరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రజలు కోరుతున్నారు. బస్టాప్‌ల సౌకర్యాం సరిగ్గా లేక ప్రజలు రోడ్లపైనే ప్రమాదభరితంగా నిలపడి ఉంటున్నారు. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటూ అనేక మంది గాయాలకు...
Read...
ఆంధ్రప్రదేశ్   తెలంగాణ  

జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి

జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి సూర్య, కొత్తగూడ : భారత రాజ్యాంగం కల్పించిన 19 (1) భావ స్వేచ్ఛ ప్రకటన పై పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని, జర్నలిస్టులపై పెడుతున్న అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ టియుడబ్ల్యూజే (ఐజేయు) కొత్తగూడ మండల శాఖ అధ్యక్షులు...
Read...
తెలంగాణ  

హైదరాబాద్‌ మెట్రో బుక్‌ఫెయిర్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌ మెట్రో బుక్‌ఫెయిర్‌ పోస్టర్‌ ఆవిష్కరణ   పోస్టర్‌ను ఆవిష్కరించిన శాసనసభ్యులు అరికెపూడి గాంధీ ఈ నెల 16 నుంచి 25వ తేదీ వరకు పుస్తక ప్రదర్శన పుస్తకప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపు శేరిలింగంపల్లి, సూర్య : సమాజంలో పుస్తకాల పట్ల అవగాహన పెంచాలని పి ఏ సి. చైర్మన్,...
Read...
తెలంగాణ  

#Kaleshwaram: వారం రోజుల్లో 'సరస్వతీ పుష్కరాలు'

#Kaleshwaram: వారం రోజుల్లో 'సరస్వతీ పుష్కరాలు' పనులు నెమ్మదిగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎండోమెంట్ కమిషనర్ ఈనెల 15న కాళేశ్వరంలో రేవంత్ పర్యటన సూర్య, మహాదేవ్ పూర్ ప్రతినిధి : కాళేశ్వరంలో 12 రోజుల పాటు జరిగే 'సరస్వతీ పుష్కరాలు'కు వారం రోజుల సమయం మాత్రమే మిగిలి...
Read...

About The Author