#
CrimeNews
నేర వార్తలు 

భార్యను చంపి భర్త ఆత్మహత్య - జంట హత్యలు కలకలం

భార్యను చంపి భర్త ఆత్మహత్య - జంట హత్యలు కలకలం మహబూబ్నగర్ రూరల్ మండలం బొక్కలోని పల్లి గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. నక్క సరిత  (28), రాజేష్ (35), ఇరువురు భార్యాభర్తలు, రోజు దినసరి కూలీగా జీవనం గడుపుతున్నారు.వీరికి ఇద్దరు మగ పిల్లలు ,కుటుంబ కలహాలు, అనుమానంతో మద్యం మత్తులో మొదటగా భార్యను గొడ్డలితో చంపి, తాను రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు.  ఎస్సై...
Read More...

Advertisement