Suryaa Desk
రాజకీయం  తెలంగాణ  

సేవా పేరుతో వ్యూహం... రాజకీయ లక్ష్యం వైపు ఈ ఎల్వీ భాస్కర్..!

సేవా పేరుతో వ్యూహం... రాజకీయ లక్ష్యం వైపు ఈ ఎల్వీ భాస్కర్..! ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటీవలి కాలంలో ఒక పేరు చర్చనీయాంశమైంది. ఈఎల్వీ ఫౌండేషన్ భాస్కర్. సేవా కార్యక్రమాల పేరిట గ్రామాల్లో చురుకుగా తిరుగుతున్న ఆయన చుట్టూ ఇప్పుడు కొత్త ఊహాగానాలు నెలకొన్నాయి. భాస్కర్ చేస్తున్న హడావిడి రాజకీయ రంగప్రవేశానికి పునాది వేస్తుందా? అనే ప్రశ్న ఇప్పుడు స్థానిక రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
Read...
సినిమా వార్తలు  క్రీడా ఆటలు  తెలంగాణ  

ఏడీపీ ఇండియా 26వ వార్షికోత్సవం

ఏడీపీ ఇండియా 26వ వార్షికోత్సవం మాదాపూర్, ప్రభాత సూర్య : లైవ్ మ్యూజిక్, సాంస్కృతిక నృత్యప్రదర్శనలు, డ్యాన్స్లతో అసోసియేట్ సభ్యులు ఉత్సా ఉత్సా హంగా గడిపారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ఆదివారం ఏడీపీ ఇండియా మానవ వనరుల నిర్వాహణ సాఫ్ట్వేర్, సర్వీసెస్లో ప్రముఖ సంస్థ అయిన ఏడీపీ 26వ...
Read...
తెలంగాణ  

ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ నూతన కమిటీ ఎన్నిక. 

ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ నూతన కమిటీ ఎన్నిక.  నల్లగొండ ఆగస్టు 16,  ప్రభాత సూర్య : తెలంగాణ స్టేట్ ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐ ఎన్ టి యు సి అనుబంధం జిల్లా నూతన కమిటీని శనివారం స్థానిక ఐఎన్టియుసి 327 విద్యుత్, కార్మికుల...
Read...
నేర వార్తలు 

ఖజానా జ్యువెలరీస్ దోపిడీ కేసును సేవించిన సైబరాబాద్ పోలీసులు...

ఖజానా జ్యువెలరీస్ దోపిడీ కేసును సేవించిన సైబరాబాద్ పోలీసులు... చందానగర్‌, ప్రభాత సూర్య : చందానగర్‌లోని గంగారం వద్ద ఉన్న ఖజానా జ్యువెలరీ షోరూంలో దొంగతనం కేసులో నిందితులను పట్టుకుని, వారు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై అనేక రాష్ట్రాల్లో కూడా కేసులు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ...
Read...
తెలంగాణ  

బాలాజీ నగర్‌ నూతన పార్క్‌ను సందర్శించిన కార్పొరేటర్ నర్సింహ్మా రెడ్డి

బాలాజీ నగర్‌ నూతన పార్క్‌ను సందర్శించిన కార్పొరేటర్ నర్సింహ్మా రెడ్డి హయత్‌నగర్, సూర్య ప్రతినిధి : మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని బాలాజీ నగర్, కె.వి.ఎన్. రెడ్డి కాలనీల సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్క్‌ను GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి సందర్శించారు. కాలనీ సంక్షేమ సంఘ సభ్యులతో...
Read...
నేర వార్తలు  తెలంగాణ  

ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య రంగారెడ్డి జిల్లా, సూర్య ప్రతినిధి : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన యాచారం మండలం చింతపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొడ్డి అశోక్ (47) అనే యువకుడు ఇందిరమ్మ...
Read...
తెలంగాణ  

రోహింగ్యా అక్రమ నివాసాలు దేశానికి ప్రమాదకరం - హిందువులంతా సంఘటితంగా ముందుకు రావాలి..!

రోహింగ్యా అక్రమ నివాసాలు దేశానికి ప్రమాదకరం - హిందువులంతా సంఘటితంగా ముందుకు రావాలి..! మహేశ్వరం, సూర్య ప్రతినిధి : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన హిందూ ఐక్యత శక్తి యాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు....
Read...
తెలంగాణ  

ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలి – కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలి – కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ నూతనకల్, సూర్య ప్రతినిధి : వర్షాభావ పరిస్థితుల ముందు జాగ్రత్తగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశించారు. మంగళవారం నూతనకల్ మండల కేంద్రములోని ధాన్యపు...
Read...
తెలంగాణ  

సిఐటీయూ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ – కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన

సిఐటీయూ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ – కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన చిట్యాల, సూర్య ప్రతినిది: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటీయూ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా...
Read...
తెలంగాణ  

జర్నలిస్టులకు వడదెబ్బ నివారణ హోమియోపతి మందుల పంపిణీ

జర్నలిస్టులకు వడదెబ్బ నివారణ హోమియోపతి మందుల పంపిణీ సంస్థాన్ నారాయణపురం, సూర్య ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో జర్నలిస్టులకు వడదెబ్బ నివారణ కోసం హోమియోపతి మందుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సహస్ర ఫౌండేషన్ చైర్మన్ మరియు తెలంగాణ హోమియోపతి డాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర...
Read...
తెలంగాణ  

నూతన తహసీల్దార్‌గా హరికృష్ణ బాధ్యతల స్వీకరణ

నూతన తహసీల్దార్‌గా హరికృష్ణ బాధ్యతల స్వీకరణ గుండాల, సూర్య ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలానికి కొత్త తహసీల్దార్‌గా ఎస్. హరికృష్ణ మంగళవారం విధుల్లోకి ప్రవేశించారు. చౌటుప్పల్ మండలంలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన, బదిలీపై గుండాలకు వచ్చారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ, “ప్రజలకు ఎప్పుడూ...
Read...
జాతీయం 

Corona : విజృంభిస్తున్న కోవిడ్.. ఇద్దరు మృతి!

Corona : విజృంభిస్తున్న కోవిడ్.. ఇద్దరు మృతి! ముంబాయి, సూర్య ప్రతినిధి : కోవిడ్ మళ్లీ తలెత్తుతోంది. 2020లో ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి, ఇప్పుడు మరోసారి దేశంలో తన ఉనికిని గుర్తుచేస్తోంది. తాజాగా భారతదేశంలో 257 కోవిడ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీవ్ర...
Read...

About The Author

Suryaa Desk Picture

Surya Telugu news, crime investigations, Telugu World news, political analysis, Telugu big stories, Telugu news daily,