Suryaa Desk
తెలంగాణ  

బాలాజీ నగర్‌ నూతన పార్క్‌ను సందర్శించిన కార్పొరేటర్ నర్సింహ్మా రెడ్డి

బాలాజీ నగర్‌ నూతన పార్క్‌ను సందర్శించిన కార్పొరేటర్ నర్సింహ్మా రెడ్డి హయత్‌నగర్, సూర్య ప్రతినిధి : మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని బాలాజీ నగర్, కె.వి.ఎన్. రెడ్డి కాలనీల సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్క్‌ను GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి సందర్శించారు. కాలనీ సంక్షేమ సంఘ సభ్యులతో...
Read...
నేర వార్తలు  తెలంగాణ  

ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య రంగారెడ్డి జిల్లా, సూర్య ప్రతినిధి : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన యాచారం మండలం చింతపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొడ్డి అశోక్ (47) అనే యువకుడు ఇందిరమ్మ...
Read...
తెలంగాణ  

రోహింగ్యా అక్రమ నివాసాలు దేశానికి ప్రమాదకరం - హిందువులంతా సంఘటితంగా ముందుకు రావాలి..!

రోహింగ్యా అక్రమ నివాసాలు దేశానికి ప్రమాదకరం - హిందువులంతా సంఘటితంగా ముందుకు రావాలి..! మహేశ్వరం, సూర్య ప్రతినిధి : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన హిందూ ఐక్యత శక్తి యాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు....
Read...
తెలంగాణ  

ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలి – కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలి – కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ నూతనకల్, సూర్య ప్రతినిధి : వర్షాభావ పరిస్థితుల ముందు జాగ్రత్తగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశించారు. మంగళవారం నూతనకల్ మండల కేంద్రములోని ధాన్యపు...
Read...
తెలంగాణ  

సిఐటీయూ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ – కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన

సిఐటీయూ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ – కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన చిట్యాల, సూర్య ప్రతినిది: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటీయూ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా...
Read...
తెలంగాణ  

జర్నలిస్టులకు వడదెబ్బ నివారణ హోమియోపతి మందుల పంపిణీ

జర్నలిస్టులకు వడదెబ్బ నివారణ హోమియోపతి మందుల పంపిణీ సంస్థాన్ నారాయణపురం, సూర్య ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో జర్నలిస్టులకు వడదెబ్బ నివారణ కోసం హోమియోపతి మందుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సహస్ర ఫౌండేషన్ చైర్మన్ మరియు తెలంగాణ హోమియోపతి డాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర...
Read...
తెలంగాణ  

నూతన తహసీల్దార్‌గా హరికృష్ణ బాధ్యతల స్వీకరణ

నూతన తహసీల్దార్‌గా హరికృష్ణ బాధ్యతల స్వీకరణ గుండాల, సూర్య ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలానికి కొత్త తహసీల్దార్‌గా ఎస్. హరికృష్ణ మంగళవారం విధుల్లోకి ప్రవేశించారు. చౌటుప్పల్ మండలంలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన, బదిలీపై గుండాలకు వచ్చారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ, “ప్రజలకు ఎప్పుడూ...
Read...
జాతీయం 

Corona : విజృంభిస్తున్న కోవిడ్.. ఇద్దరు మృతి!

Corona : విజృంభిస్తున్న కోవిడ్.. ఇద్దరు మృతి! ముంబాయి, సూర్య ప్రతినిధి : కోవిడ్ మళ్లీ తలెత్తుతోంది. 2020లో ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి, ఇప్పుడు మరోసారి దేశంలో తన ఉనికిని గుర్తుచేస్తోంది. తాజాగా భారతదేశంలో 257 కోవిడ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీవ్ర...
Read...
తెలంగాణ  

వరంగల్‌ రైల్వే స్టేషన్‌ కొత్త లుక్‌ – కాకతీయ కళతో ఆకట్టుకుంటున్న స్టేషన్‌

వరంగల్‌ రైల్వే స్టేషన్‌ కొత్త లుక్‌ – కాకతీయ కళతో ఆకట్టుకుంటున్న స్టేషన్‌ వరంగల్, సూర్య ప్రతినిధి : వరంగల్‌ రైల్వే స్టేషన్‌ ఇకపై ప్రయాణికులకు కనులవిందుగా మారింది. కాకతీయుల చరిత్రాత్మక కళను ప్రతిబింబిస్తూ, స్టేషన్‌ అమృత్‌ భారత్‌ ప్రాజెక్టులో భాగంగా ఆధునీకరణ పొందింది. రూ.25.11 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు మే 2025...
Read...
ఆంధ్రప్రదేశ్   తెలంగాణ  

శక్తి తుఫాన్ ఎఫెక్ట్ – తెలుగు రాష్ట్రాల్లో హెచ్చరికలు

శక్తి తుఫాన్ ఎఫెక్ట్ – తెలుగు రాష్ట్రాల్లో హెచ్చరికలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శక్తి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది ప్రస్తుతం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి, తమిళనాడు వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే సూచనలు...
Read...
జాతీయం 

సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు: మంత్రికి చాకిరేవుపెట్టి ఉతికారేసిన తీర్పు

సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు: మంత్రికి చాకిరేవుపెట్టి ఉతికారేసిన తీర్పు “మీరు చేసిన వ్యాఖ్యలు బాధాకరమైనవి, ఆలోచన లేకుండా మాట్లాడినట్టు అనిపిస్తోంది. మాకు మీ క్షమాపణ అవసరం లేదు,” అని ధర్మాసనం మండిపడింది.
Read...
తెలంగాణ  

భూమిలో కరిగిపోయే సంచులను వాడుకలోకి తీసుకురావాలి 

భూమిలో కరిగిపోయే సంచులను వాడుకలోకి తీసుకురావాలి  చౌటుప్పల్, సూర్య ప్రతినిధి : పర్యావరణాన్ని రక్షించేందుకు రమణి ఇండస్ట్రీస్ లో ఉత్పత్తి చేస్తున్న భూమిలో కరిగిపోయే సంచుల తయారీ ప్రశంసనీయమని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారేత్ విన్ ఓవెన్ అన్నారు. ఒకసారి వాడి పడవేసే ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా...
Read...

About The Author

Suryaa Desk Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.