<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.suryaa.news/crime/category-9" rel="self" type="application/rss+xml" />
                <generator>Suryaa News RSS Feed Generator</generator>
                <title>నేర వార్తలు - Suryaa News</title>
                <link>https://www.suryaa.news/category/9/rss</link>
                <description>నేర వార్తలు RSS Feed</description>
                
                            <item>
                <title>సర్పంచుల ఫోరం అధ్యక్షునికి శుభాకాంక్షలు</title>
                                    <description><![CDATA[<p>---మాజీ సర్పంచ్ సుశీల లక్ష్మణ్ నాయక్</p>
<p>క్రైమ్ మిర్రర్(దేవరకొండ):-<img src="https://www.suryaa.news/media/2026-01/img_20260105_2243301.jpg" alt="IMG_20260105_224330" width="575" height="556" />జటావత్ తండా, మాజీ సర్పంచ్ కొర్ర సుశీల లక్ష్మణ్ నాయక్, దేవరకొండ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులుగా, ఎన్నికైన మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంశింగ్ నాయక్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అధ్యక్షతన, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లలో యువకుల ప్రాధాన్యత ఎక్కువగా ఉండి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ లు అధికంగా గెలిచారని, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి లక్ష్యంగా పనులను చేస్తామని అన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/international/greetings-to-the-president-of-serpents-forum/article-179"><img src="https://www.suryaa.news/media/400/2026-01/img_20260105_224330.jpg" alt=""></a><br /><p>---మాజీ సర్పంచ్ సుశీల లక్ష్మణ్ నాయక్</p>
<p>క్రైమ్ మిర్రర్(దేవరకొండ):-<img src="https://www.suryaa.news/media/2026-01/img_20260105_2243301.jpg" alt="IMG_20260105_224330" width="575" height="556"></img>జటావత్ తండా, మాజీ సర్పంచ్ కొర్ర సుశీల లక్ష్మణ్ నాయక్, దేవరకొండ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులుగా, ఎన్నికైన మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంశింగ్ నాయక్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అధ్యక్షతన, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లలో యువకుల ప్రాధాన్యత ఎక్కువగా ఉండి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ లు అధికంగా గెలిచారని, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి లక్ష్యంగా పనులను చేస్తామని అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>సినిమా వార్తలు</category>
                                            <category>క్రీడా ఆటలు</category>
                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>జాతీయం</category>
                                            <category>రాజకీయం</category>
                                            <category>నేర వార్తలు</category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.suryaa.news/international/greetings-to-the-president-of-serpents-forum/article-179</link>
                <guid>https://www.suryaa.news/international/greetings-to-the-president-of-serpents-forum/article-179</guid>
                <pubDate>Mon, 05 Jan 2026 22:40:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2026-01/img_20260105_224330.jpg"                         length="186223"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Thuppari Raghu]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎంబిబిఎస్ లో ఉత్తమ ప్రతిభ</title>
                                    <description><![CDATA[<h6><span style="font-family:'Noto Sans Telugu', sans;font-size:1.25rem;background-color:rgb(224,62,45);"><img src="https://www.suryaa.news/media/2025-10/img_20251026_105112.jpg" alt="IMG_20251026_105112" width="678" height="439" />పేదింటి బిడ్డ చదువు... ఈఎల్వి ఫౌండేషన్ కోసం ఎదురు చూపు</span></h6>
<p>  </p>
<p>మర్రిగూడ(ప్రభాత సూర్య):-</p>
<p>మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన, డెంకని ఈశ్వర్ సాయి నీట్ లో ఉత్తమ ప్రతిభ సాధించాడు. మొదటి నుండే ఈశ్వర్ సాయి కుటుంబం అంతంత మాత్రమే, తండ్రి జానయ్య టైలర్, తల్లి ఈశ్వరమ్మ గృహిణి కావడంతో, కుమారుడి పైచదువులు తల్లితండ్రులకు భారంగా మారింది. ఉన్న పరిస్థితిలో తమకు అందుకోలేని ఎంబిబిఎస్ చదువు, కండ్ల ముందు కనపడంతో వారికి ఎటూ తోచని స్థితి నెలకొంది. ఉన్నది మొత్తం దారబోసినప్పటికి పరిస్థితి గట్టెక్కేలా కనపడటం లేదు. 416 మార్కులతో స్టేట్ ర్యాంక్ లో 3558 సాధించిన ఈశ్వర్ సాయికి, కొమరంభీమ్ ఆసిఫాబాద్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో సీట్ వచ్చింది. అడుగు ముందుకేస్తే తట్టుకునే పరిస్థితిలో ఆ కుటుంబం, బలహీనమనే చెప్పాలి.. విద్యకు ప్రాధాన్యత ఇస్తూ, పేదలకు అండగా నిలుస్తున్న ఈఎల్వి ఫౌండేషన్ భాస్కర్ కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తుంది.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/telangana/best-talent-in-mbbs/article-169"><img src="https://www.suryaa.news/media/400/2025-10/img_20251026_105112.jpg" alt=""></a><br /><h6><span style="font-family:'Noto Sans Telugu', sans;font-size:1.25rem;background-color:rgb(224,62,45);"><img src="https://www.suryaa.news/media/2025-10/img_20251026_105112.jpg" alt="IMG_20251026_105112" width="678" height="439"></img>పేదింటి బిడ్డ చదువు... ఈఎల్వి ఫౌండేషన్ కోసం ఎదురు చూపు</span></h6>
<p> </p>
<p>మర్రిగూడ(ప్రభాత సూర్య):-</p>
<p>మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన, డెంకని ఈశ్వర్ సాయి నీట్ లో ఉత్తమ ప్రతిభ సాధించాడు. మొదటి నుండే ఈశ్వర్ సాయి కుటుంబం అంతంత మాత్రమే, తండ్రి జానయ్య టైలర్, తల్లి ఈశ్వరమ్మ గృహిణి కావడంతో, కుమారుడి పైచదువులు తల్లితండ్రులకు భారంగా మారింది. ఉన్న పరిస్థితిలో తమకు అందుకోలేని ఎంబిబిఎస్ చదువు, కండ్ల ముందు కనపడంతో వారికి ఎటూ తోచని స్థితి నెలకొంది. ఉన్నది మొత్తం దారబోసినప్పటికి పరిస్థితి గట్టెక్కేలా కనపడటం లేదు. 416 మార్కులతో స్టేట్ ర్యాంక్ లో 3558 సాధించిన ఈశ్వర్ సాయికి, కొమరంభీమ్ ఆసిఫాబాద్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో సీట్ వచ్చింది. అడుగు ముందుకేస్తే తట్టుకునే పరిస్థితిలో ఆ కుటుంబం, బలహీనమనే చెప్పాలి.. విద్యకు ప్రాధాన్యత ఇస్తూ, పేదలకు అండగా నిలుస్తున్న ఈఎల్వి ఫౌండేషన్ భాస్కర్ కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తుంది. ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులను, అక్కున చేర్చుకున్న ఫౌండేషన్ తోడు తమకు కూడా కావాలని, ఆ కుటుంబం ఆలోచిస్తుంది. భాస్కర్ రాకపోడా మా కుమారుడికి భవిష్యత్తు చూపించక పోడా అనే ఆశతో ఉన్నారు కుటుంబ సభ్యులు. తమ కుమారుడి చదువుకై సహాయం చెయ్యండి అంటూ, ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ ని కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>సినిమా వార్తలు</category>
                                            <category>క్రీడా ఆటలు</category>
                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>జాతీయం</category>
                                            <category>రాజకీయం</category>
                                            <category>నేర వార్తలు</category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.suryaa.news/telangana/best-talent-in-mbbs/article-169</link>
                <guid>https://www.suryaa.news/telangana/best-talent-in-mbbs/article-169</guid>
                <pubDate>Sun, 26 Oct 2025 10:47:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2025-10/img_20251026_105112.jpg"                         length="171319"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Thuppari Raghu]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మాల్ మార్కెట్..!</title>
                                    <description><![CDATA[మందు, చిందు, విందులకు మార్కెట్ ఆధారం.]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/telangana/the-mall-market-for-non-violent-activities/article-165"><img src="https://www.suryaa.news/media/400/2025-10/img-20251011-wa0097.jpg" alt=""></a><br /><h5><img src="https://www.suryaa.news/media/2025-10/img-20251011-wa00971.jpg" alt="IMG-20251011-WA0097" width="768" height="1134"></img></h5>
<h5><span style="background-color:rgb(241,196,15);">మల మూత్ర విసర్జనలు, అంతులేని దోమలు ఈగలతో ఇబ్బందులు..</span></h5>
<p> </p>
<h5><span style="background-color:rgb(132,63,161);">చీకటి ముసుగులో యువత వీరంగం.. దూమపానాలతో మార్కెట్ దుమారం..</span></h5>
<p> </p>
<h6>నల్లగొండ ప్రతినిధి(ప్రభాత సూర్య):-</h6>
<p> </p>
<p>అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది మాల్ మార్కెట్.. మందు, విందు వినోదంతో పాటు పలు రకాల సెటిల్మెంట్ దందాలు, ఇల్లీగల్ పనులకు మూలంగా మారింది మాల్ మార్కెట్ ప్రాంగణం. చీకటి పడితే చాలు ఆకతాయిల అల్లర్లతో, సిగరేట్ దమ్ములతో మార్కెట్ మొత్తం హోరెత్తిపోతుందంటున్నారు స్థానికులు..! భూత్ బంగ్లా పరిసర ప్రాంతంలా ఉండే మాల్ మార్కెట్, కొంతమంది గ్యాంగ్ కు ఆధారంగా నిలుస్తుందని ప్రచారం. కొంతమంది చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారని, టైంపాస్ కోసం గుంపులుగా చేరి, రాత్రి సమయాలలో జాగారం చేస్తున్నారని వినికిడి..</p>
<h4><span style="background-color:rgb(230,126,35);">ఎక్కడ చూసినా చెత్తాచెదారం.. మురికి కూపం.</span></h4>
<p> </p>
<p>మాల్ మార్కెట్ ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో, కుళ్ళిన కూరగాయల కుప్పలతో, ఈగలు దోమలతో పరిసర ప్రాంతాలు వికృత రూపం దాలుస్తుందంటున్నారు.. ప్లాస్టిక్ కవర్లు, బస్తాలు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. మల మూత్ర విసర్జనలు, ఎక్కడ పడితే అక్కడ చెయ్యడంతో అక్కడక్కడా దుర్వాసనలు వెదజల్లుతున్నాయని అంటున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెట్ కమిటీ, అధికారుల, పట్టింపు లేకపోవడంతో మాల్ మార్కెట్ మలినమైపోతుందంటున్నారు ప్రజలు. పరిసర ప్రాంతాలే కాదు, కార్యాలయం పరిస్థితి కూడా గోరంగా ఉందంటున్నారు చూపరులు. పై కప్పు పెచ్చులూడి నెత్తి పగిలే పరిస్థితి కనపడుతుంది. శిధిలావ్యస్థలో ఉన్న కార్యాలయం, నిండు నిర్లక్ష్యానికి నాంది పలుకుతుంది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని, మాల్ మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా, అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెడుతూ, సిసి కెమెరాలు ఏర్పాటు చేసి చెక్ పెట్టాలని, కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపట్టి అభివృద్ధికై ప్రణాళికలు వెయ్యాలని ప్రజలు కోరుతున్నారు..</p>]]></content:encoded>
                
                                                            <category>సినిమా వార్తలు</category>
                                            <category>క్రీడా ఆటలు</category>
                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>జాతీయం</category>
                                            <category>రాజకీయం</category>
                                            <category>నేర వార్తలు</category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.suryaa.news/telangana/the-mall-market-for-non-violent-activities/article-165</link>
                <guid>https://www.suryaa.news/telangana/the-mall-market-for-non-violent-activities/article-165</guid>
                <pubDate>Sun, 12 Oct 2025 14:07:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2025-10/img-20251011-wa0097.jpg"                         length="130693"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Thuppari Raghu]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నల్లగొండజిల్లా కేంద్రంలో దారుణo... ఇంటర్ విద్యార్థిని హత్య..!</title>
                                    <description><![CDATA[<p><strong>నల్లగొండ ఉమ్మడి జిల్లా  ప్రతినిధి (ప్రభాత సూర్య) :</strong> నల్లగొండ జి ల్లా కేంద్రంలో జిల్లా కలెక్టరేట్ కా ర్యా లయానికి కూతవేటు దూరంలో దా రుణ దుర్ఘటన చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని డైట్ క ళాశాల సమీపంలో ఇంటర్ విద్యా ర్థిని దారుణ హత్యకు గురైన సం ఘటన వెలుగు చూసింది. స్థానికు లు పోలీసులు తెలిపిన సమాచా రం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.</p>
<p>నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ ప రిధిలోని అన్నారెడ్డిగూడెం గ్రామా ని కి చెందిన విద్యార్థిని (17) జిల్లా కేం ద్రంలోని ఓకాలేజీ లో ఇంటర్మీడి యట్ మొదటి సంవత్సరం చదు వుతోంది. నల్లగొండ మండలం గు ట్టకింది అన్నారం గ్రామానికి చెందిన గడ్డం కృష్ణ అనే యువకుడితో కొం తకాలంగా ప్రేమ వ్యవహారం కొన సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం డైట్ కళా శా ల సమీపంలోని ప్రియుడి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/crime/the-brutal-o-inter-student-murdered-in-the-center-of/article-162"><img src="https://www.suryaa.news/media/400/2025-10/nlg-1town.jpg" alt=""></a><br /><p><strong>నల్లగొండ ఉమ్మడి జిల్లా  ప్రతినిధి (ప్రభాత సూర్య) :</strong> నల్లగొండ జి ల్లా కేంద్రంలో జిల్లా కలెక్టరేట్ కా ర్యా లయానికి కూతవేటు దూరంలో దా రుణ దుర్ఘటన చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని డైట్ క ళాశాల సమీపంలో ఇంటర్ విద్యా ర్థిని దారుణ హత్యకు గురైన సం ఘటన వెలుగు చూసింది. స్థానికు లు పోలీసులు తెలిపిన సమాచా రం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.</p>
<p>నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ ప రిధిలోని అన్నారెడ్డిగూడెం గ్రామా ని కి చెందిన విద్యార్థిని (17) జిల్లా కేం ద్రంలోని ఓకాలేజీ లో ఇంటర్మీడి యట్ మొదటి సంవత్సరం చదు వుతోంది. నల్లగొండ మండలం గు ట్టకింది అన్నారం గ్రామానికి చెందిన గడ్డం కృష్ణ అనే యువకుడితో కొం తకాలంగా ప్రేమ వ్యవహారం కొన సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం డైట్ కళా శా ల సమీపంలోని ప్రియుడి మిత్రుడు ఆటోడ్రైవర్ గదిలోకి ఇద్దరు వెళ్లా ర ని, అనంతరం ఇరువురి మధ్య గొ డవ జరగడంతో అమ్మాయిని కృష్ణ చంపేశాడని స్థానికులు పేర్కొంటు న్నారు.</p>
<p>ఆమెపై లైంగిక దాడి జరిగిందని, అ నంతరం హత్య చేశాడని ఆరోపి స్తున్నారు. విషయం తెలుసుకున్న నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, టూటౌన్ ఎస్సె సైదులు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తు న్నారు. నిందితుడు గడ్డం కృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తు న్నారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది</p>]]></content:encoded>
                
                                                            <category>నేర వార్తలు</category>
                                    

                <link>https://www.suryaa.news/crime/the-brutal-o-inter-student-murdered-in-the-center-of/article-162</link>
                <guid>https://www.suryaa.news/crime/the-brutal-o-inter-student-murdered-in-the-center-of/article-162</guid>
                <pubDate>Tue, 07 Oct 2025 17:57:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2025-10/nlg-1town.jpg"                         length="215173"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Thuppari Raghu]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఖజానా జ్యువెలరీస్ దోపిడీ కేసును సేవించిన సైబరాబాద్ పోలీసులు...</title>
                                    <description><![CDATA[<p><strong>చందానగర్‌, ప్రభాత సూర్య : </strong>చందానగర్‌లోని గంగారం వద్ద ఉన్న ఖజానా జ్యువెలరీ షోరూంలో దొంగతనం కేసులో నిందితులను పట్టుకుని, వారు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై అనేక రాష్ట్రాల్లో కూడా కేసులు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితుల వద్ద నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు </p>
<p>మాదాపూర్‌ డీసీపీ వినిత్‌ ఈ ​కేసు వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో డీసీపీ వినిత్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 12వ తేదీన చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షాపులోకి నిందితులు వచ్చారు. మేనేజర్‌పై ఫైరింగ్‌ చేశారు.. ఆభరణాలు దోచుకున్నారు. ఖజానా జ్యువెలరీ దొంగతనంలో ఇద్దరిని అరెస్టు చేశాం. మరో ఐదుగురు దొంగలు పరారీలో ఉన్నారు. 900 గ్రాముల వెండి, గోల్డ్ కోటెడ్ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నాం. మొత్తం ఏడుగురు కలిసి ఖజానా జ్యువెలరీలో దొంగతనానికి పాల్పడ్డారు. వాళ్ళ మీద గతంలో మర్డర్ కేసులు, దొంగతనం కేసులున్నాయి. ఆశిష్ అనే దొంగ ఇంట్లో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/crime/cyberabad-police-who-have-served-the-treasury-jewelery-robbery-case/article-146"><img src="https://www.suryaa.news/media/400/2025-08/img-20250816-wa1576.jpg" alt=""></a><br /><p><strong>చందానగర్‌, ప్రభాత సూర్య : </strong>చందానగర్‌లోని గంగారం వద్ద ఉన్న ఖజానా జ్యువెలరీ షోరూంలో దొంగతనం కేసులో నిందితులను పట్టుకుని, వారు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై అనేక రాష్ట్రాల్లో కూడా కేసులు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితుల వద్ద నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు </p>
<p>మాదాపూర్‌ డీసీపీ వినిత్‌ ఈ ​కేసు వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో డీసీపీ వినిత్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 12వ తేదీన చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షాపులోకి నిందితులు వచ్చారు. మేనేజర్‌పై ఫైరింగ్‌ చేశారు.. ఆభరణాలు దోచుకున్నారు. ఖజానా జ్యువెలరీ దొంగతనంలో ఇద్దరిని అరెస్టు చేశాం. మరో ఐదుగురు దొంగలు పరారీలో ఉన్నారు. 900 గ్రాముల వెండి, గోల్డ్ కోటెడ్ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నాం. మొత్తం ఏడుగురు కలిసి ఖజానా జ్యువెలరీలో దొంగతనానికి పాల్పడ్డారు. వాళ్ళ మీద గతంలో మర్డర్ కేసులు, దొంగతనం కేసులున్నాయి. ఆశిష్ అనే దొంగ ఇంట్లో ఉంటూ 20 రోజులపాటు రెక్కీ నిర్వహించి దొంగతనానికి పాల్పడ్డారు. దొంగలు వెళ్లిన దారి, లోకేషన్‌ ట్రేస్ చేసి పసిగట్టి పూణే దగ్గర అరెస్టు చేశాం. 24 గంటల్లో కేసు ఛేదించి అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించాం అని తెలిపారు.ప్రతీ జ్యువెలరీ షాప్ సెక్యూరిటీ అంశాలను దృష్టిలో పెట్టుకొని షాప్ నిర్మాణాలు చేసుకోవాలి. రెండు బైకులలో ఆరుగురు వచ్చారు దొంగతనంలో పాల్పడ్డారు ఒకతను వీళ్లకు సహకరించాడు మొత్తం ఏడుగురు. మొత్తం నాలుగు వెపన్స్ తీసుకొచ్చి బెదిరింపులకు పాల్పడ్డారు. A1 మోటార్స్ అనే బైక్ మెకానిక్ షాప్ లో రెండు సెకండ్ హ్యాండ్ పల్సర్ బైక్ లను కొనుగోలు చేసి వాటిని ఉపయోగించి పారిపోయే ప్రయత్నం చేశారు. బైకులకు నెంబర్ ప్లేట్లు తీసేసి దొంగతనానికి పాల్పడ్డారు. కొంత దూరం వరకు బైకులపై వెళ్లి తర్వాత వివిధ మార్గాలలో పూణే వరకు చేరుకున్నారు. ఇంకా ఐదుగురు పరారీలో ఉన్నారు వాళ్లలో మోస్ట్ క్రిమినల్ ఒకతను ఉన్నాడు. ఫైరింగ్ చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడు.</p>
<p>ఒకే దగ్గర ఎక్కువ బంగారం దొరుకుతుందనే ఆలోచనతో ఖజానా జ్యువెలరీపై పడ్డారు. 10 కేజీల వరకు వెండి ఆభరణాలు పోయాయి. ఇలాంటి దొంగతనాలు బీహార్లో, రాజస్థాన్‌, మహారాష్ట్రలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో కూడా జరిగాయి. ఇంకా పూర్తి విచారణ చేస్తున్నాం. ఈ గ్యాంగు బంగారం షాపులపైనే షాపులలో ఎక్కువ దొంగతనాలకు పాల్పడుతుంటారు. బీహార్‌కు చెందిన దీపక్ అనే వ్యక్తి ఈ దొంగల ముఠాకు అన్ని రకాలుగా సహకరించాడు. వీరి మీద అనేక రాష్ట్రాల్లో కూడా కేసులు ఉన్నాయి అని తెలిపారు.కాగా, ఈ నెల 12న చందానగర్‌లోని ఖజానా జ్యవెలర్స్‌లో పట్టపగలే దుండగులు డిప్యూటీ మేనేజర్‌పై కాల్పులు జరిపారు. అనంతరం షాపులోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్‌ పగులగొట్టారు. అవన్నీ మూడు బ్యాగుల్లో నింపుకుని అక్కడి నుంచి బయటకు వచ్చి బైకులపై పరారయ్యారు. పోలీసులు వచ్చే సమయానికే పారిపోయిన దొంగల ముఠా సీసీ కెమెరాలపై కాల్పులు జరిపి వాటిని కూడా ధ్వంసం చేశారు. అయితే, పోలీసులు విచారణలో భాగంగా దోపిడీ గ్యాంగ్ నెల రోజుల క్రితమే బీహార్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. జగద్గిరిగుట్టలో ఉంటూ ఓ గ్లాసు పరిశ్రమలో పనిలో చేశారు. బీహార్‌ నుంచి వచ్చేటప్పుడు తుపాకులు తెచ్చుకుని.. దాదాపు వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి దోపిడీ చేసి ఉడాయించారు అన్ని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>నేర వార్తలు</category>
                                    

                <link>https://www.suryaa.news/crime/cyberabad-police-who-have-served-the-treasury-jewelery-robbery-case/article-146</link>
                <guid>https://www.suryaa.news/crime/cyberabad-police-who-have-served-the-treasury-jewelery-robbery-case/article-146</guid>
                <pubDate>Sat, 16 Aug 2025 20:06:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2025-08/img-20250816-wa1576.jpg"                         length="40254"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Suryaa Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు.</title>
                                    <description><![CDATA[చిన్నారుల వేశాధారణ, నృత్యాలతో సంబురాలు]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/telangana/independence-day-celebrations/article-143"><img src="https://www.suryaa.news/media/400/2025-08/img-20250815-wa0026.jpg" alt=""></a><br /><p><img src="https://www.suryaa.news/media/2025-08/img-20250815-wa0026.jpg" alt="IMG-20250815-WA0026" width="1280" height="572"></img>మర్రిగూడ(ప్రభాత సూర్య):-</p>
<p>మండలంలోని వట్టిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామపెద్దలు, పాఠశాల అభివృద్ధికి సహకరించిన పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు, నాయకులు కొడాల అల్వాల్ రెడ్డి చిన్నారులకు బహుమతులను ప్రధానం చేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నీల మహేష్, ఏడవ తరగతిలో ప్రధమ, ద్వితీయ, మూడవ స్థానంలో, ఉత్తమ విద్యను అభ్యసించి, ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు నగదును బహుమతిగా అందజేసారు. వారితో పాటు కోరమాండల్ ఫర్టిలైజర్స్ వారి తరపున మాజీ వార్డు మెంబర్ పోలె రమేష్, స్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులను అందజేసారు. స్కూల్ ప్రహరీ ఒక చోట కూలిపోవడంతో, గోడ నిర్మాణం చేయించిన వట్టిపల్లి మాజీ సర్పంచ్ ఉప్పు బుచ్చప్ప, పాఠశాల డోర్ లను తయారు చేయించిన నీల యాదయ్య, నీల మహేష్ లను ఉపాధ్యాయ బృందం సన్మానించారు. పాఠశాల అభివృద్ధి కోసం తన సహకారం అందిస్తానని, రూమ్ లు కురుస్తున్నందున, వాటి రిపేర్ కోసం సిమెంటు, ఇసుక అందిస్తానని, ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజు విద్యార్థులకు బహుమతులు అందజేస్తానని బుచ్చప్ప హామీ ఇచ్చారు. గ్రామ నాయకులు నీల మహేష్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం మాదిరిగానే ప్రతి సంవత్సరం, ఏడవ తరగతిలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన, విద్యార్థిని విద్యార్థులకు తన ప్రోత్సాహం తప్పకుండా ఉంటుందన్నారు. అనంతరం చిన్నారులతో నృత్య ప్రదర్శనతో పాటు, పలు వేశధారణాలతో అందరిని అబ్బురపరిచారు. ప్రధానోపాధ్యాయులు పాల్వాయి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తుకు తాము గ్యారంటీ అని, విద్యాబోధనలో లోటుపాట్లు ఉండే ప్రసక్తే లేదన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలకు ఎప్పటికి పోటీ కాధన్నారు. ప్రభుత్వం మమల్ని పెట్టింది మీ పిల్లల భవిష్యత్తు కోసమేనని, తల్లితండ్రులకు ఉపాధ్యాయ బృందం ఎప్పటికి జవాబుదారిగా ఉంటామన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం గ్రామస్థులు, నాయకులు అందరూ సపోర్ట్ చెయ్యడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బిక్షమాచారి, నాయకులు కొంపల్లి నాగరాజు, తుప్పరి యాదయ్య, సల్మాన్, అబ్బాస్, నరేష్, ఉపాధ్యాయులు, నాగయ్య, మంజూల, బాలాజీ, పల్లవి, సుచరిత పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>సినిమా వార్తలు</category>
                                            <category>క్రీడా ఆటలు</category>
                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>జాతీయం</category>
                                            <category>రాజకీయం</category>
                                            <category>నేర వార్తలు</category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.suryaa.news/telangana/independence-day-celebrations/article-143</link>
                <guid>https://www.suryaa.news/telangana/independence-day-celebrations/article-143</guid>
                <pubDate>Fri, 15 Aug 2025 15:26:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2025-08/img-20250815-wa0026.jpg"                         length="157805"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Thuppari Raghu]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తల్లితండ్రులకు పరువు నష్టం వేధింపులు -వట్టిపల్లిలో ఓ పుత్రరత్నం అరాచకం</title>
                                    <description><![CDATA[వృద్ద తల్లిదండ్రులకు గర్భశోక బాధలు]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/telangana/defamation-harassment-to-parents/article-140"><img src="https://www.suryaa.news/media/400/2025-08/img-20250726-wa0030.jpg" alt=""></a><br /><p><strong>మర్రిగూడ(ప్రభాత సూర్య):- </strong>తన కడుపున పుట్టిన కొడుకే… వృద్ధ తల్లిదండ్రులపై కోర్టుల్లో కేసులు వేస్తూ, వాళ్లను వేధించడమే కాకుండా, వారికి మద్దతుగా నిలిచిన స్థానిక జర్నలిస్టులకూ లీగల్ నోటీసులు పంపిస్తున్న ఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది.</p>
<p>వట్టిపల్లి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు మల్గిరెడ్డి మాధవరెడ్డి (80), సుశీలమ్మ (75) దశకాలుగా తమ కుమారుడి అరాచకాల బాధలు భరిస్తున్నారు. మాతృస్నేహం, పితృవందనం మరిచిన కొడుకు శ్రీనివాస్ రెడ్డి తన తల్లిదండ్రులను ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తుండగా, వారిని మానసికంగా, శారీరకంగా కూడా వేధిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఈ దుస్థితిని చూసి మానవతా దృష్టితో స్పందించిన కొంతమంది జర్నలిస్టులు, తల్లిదండ్రుల పక్షంగా నిలిచారు. వారి సమస్యను స్థానిక మీడియా ద్వారా వెలుగులోకి తీసుకురావడమే కాకుండా, అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.</p>
<p>కానీ దీన్ని సహించలేని కొడుకు – తమ చర్యలపై ప్రతీకారం తీర్చుకునేందుకు జర్నలిస్టులకే ‘డిఫర్మేషన్ సూట్’ (పరువు నష్టం కేసు నోటీసులు) పంపించాడు. ఇలాంటి సంఘటనలు మన సమాజంలో మానవ సంబంధాల పతనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వృద్ధ తల్లిదండ్రులను సంరక్షించాల్సిన బాధ్యతగల కుమారులు, స్వార్థంతో బతికే ఆలోచనలతో అలాంటి అమానుష చర్యలకు పాల్పడతారా అన్నది గమనించాల్సిన విషయం. ఈ వ్యవహారం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామస్థులు కొడుకుపై విమర్శలు గుప్పిస్తున్నారు.</p>
<h5><span style="color:rgb(224,62,45);"><strong>తల్లిదండ్రుల బాధలకు మద్దతుగా...</strong></span></h5>
<p>"ఈ సంఘటన జాతీయ వృద్ధుల హక్కుల చట్టం (Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007) ఉల్లంఘనకు నిదర్శనం," అని ఒక సామాజిక కార్యకర్త అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు స్పందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మనం ఏ దిశగా వెళ్తున్నామనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రుల సేవ చేయడం కర్తవ్యమని భావించకుండా, వారిని భారంగా భావించడం దారుణం. ఈ ఘటనపై అధికార యంత్రాంగం సుమోటోగా స్పందించాలని, బాధిత తల్లిదండ్రులకు న్యాయం జరగాలని ప్రజలు కోరుతున్నారు.</p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>బాధితుల పక్షాన నిలిచిన మీడియాకు బెదిరింపులా.?</strong></span></p>
<p>తల్లిదండ్రులు అలనా పాలనతో పెంచిన కొడుకు, వారినే చివరకు ఊహించని విధంగా వేధించడం మానవ సంబంధాల విలువల పతనాన్ని సూచిస్తోంది. వృద్ధ తల్లిదండ్రులు నిత్యం మనోవేదనలో బతకాల్సి వస్తున్న ఈ విషాద ఘటనకు, న్యాయం చేయాలన్న లక్ష్యంతో మీడియా బాధితుల పక్షాన నిలిచింది.</p>
<p>న్యాయం, మానవత్వం, హక్కుల పరిరక్షణ కోసం ఎప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుంది మీడియా… ఈ వ్యవహారంలో కూడా నిర్భయంగా ముందుండి పోరాడుతుంది. బెదిరింపులు, నోటీసులు, మనోవ్యాధి పద్దతులు –ఇవన్నీ మీడియా ధైర్యాన్ని తక్కువ చేయలేవు. ఎందుకంటే… నిజం పక్షాన నిలిచిన వాళ్లను చరిత్రే గౌరవిస్తుంది</p>]]></content:encoded>
                
                                                            <category>సినిమా వార్తలు</category>
                                            <category>క్రీడా ఆటలు</category>
                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>జాతీయం</category>
                                            <category>రాజకీయం</category>
                                            <category>నేర వార్తలు</category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.suryaa.news/telangana/defamation-harassment-to-parents/article-140</link>
                <guid>https://www.suryaa.news/telangana/defamation-harassment-to-parents/article-140</guid>
                <pubDate>Mon, 04 Aug 2025 13:01:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2025-08/img-20250726-wa0030.jpg"                         length="224697"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Thuppari Raghu]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మానవత్వం చాటుకున్న జర్నలిస్ట్</title>
                                    <description><![CDATA[స్పందించిన సిఎం రేవంత్ రెడ్డి]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/telangana/humanity-is-a-journalist/article-137"><img src="https://www.suryaa.news/media/400/2025-08/img-20250801-wa0049.jpg" alt=""></a><br /><h6><strong>హైదరాబాద్ (ప్రభాత సూర్య) :</strong> <span style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">విధి నిర్వహణలో భాగంగా ఓ ప్రముఖ ఛానల్ జర్నలిస్ట్ బ్యూరో స్థాయిలో హైదరాబాద్ నుండి కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో పాల్గొంటారు. ఈ క్రమంలో పరిగి కొడంగల్ చౌరస్తా సమీపంలో గల, గంగపుత్ర స్మశాన వాటికలో తల దాచుకుంటున్న ఓ వృద్ధుడు, ఇద్దరు చిన్నారులను గమనించాడు. స్మశాన వాటికలో వారు ఎం చేస్తున్నారని పరిశీలించిన జర్నలిస్ట్ వారి దగ్గరికి వెళ్లి వివరాలు అడిగాడు. సదరు బాధితులు చెప్పిన మాటలు విని చలించి పోయిన ఆయన, వారికి సహాయం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడు. </span></h6>
<h6><span style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">వృద్ధ వయసులో ఉన్న నారాయణను, మూగ బాలుడైన ఆంజనేయులును చూసి చలించిపోయాడు. వారికి వెంటనే తన వద్ద ఉన్న మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయంగా వారికి అందిస్తాడు.</span> <span style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">అంతటితో ఆగకుండా అట్టి విషయాన్ని తెలంగాణ ముఖ్యమంతి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాడు. జర్నలిస్ట్ ద్వారా విషయం తెలుసుకున్న సిఎం స్థానిక రెవెన్యూ అధికారులను ఆరా తీసారు. వెంటనే గంగపుత్ర స్మశాన వాటిక వద్దకు వెళ్లిన రెవెన్యూ అధికారులు, అక్కడి పరిస్థితులను తెలుసుకొని, బాధితుల నుండి వివరాలు సేకరించి, వెంటనే వారికి ఉండడానికి ఇళ్లు, వృత్తి కోసం ఎలక్ట్రిక్ రిక్షా సాంక్షన్ చేశారు.</span> <span style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">ఇద్దరు చిన్నారుల విద్యకోసం ప్రత్యేక దృష్టి పెట్టి, గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు చేయించారు.</span></h6>
<h6><span style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;"> మానవత్వాన్ని చాటుకున్న జర్నలిస్ట్ పై ప్రజలు ప్రశంసలు కురిపించారు. జర్నలిజంతో అక్రమాలను బహిర్గతం చెయ్యడమే కాదు, మానవత్వాన్ని చాటడంపై, సీఎం రేవంత్ రెడ్డి స్పందనపై, ఆయన చూపిన చొరవపై ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.</span></h6>]]></content:encoded>
                
                                                            <category>సినిమా వార్తలు</category>
                                            <category>క్రీడా ఆటలు</category>
                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>జాతీయం</category>
                                            <category>రాజకీయం</category>
                                            <category>నేర వార్తలు</category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.suryaa.news/telangana/humanity-is-a-journalist/article-137</link>
                <guid>https://www.suryaa.news/telangana/humanity-is-a-journalist/article-137</guid>
                <pubDate>Fri, 01 Aug 2025 21:14:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2025-08/img-20250801-wa0049.jpg"                         length="896762"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Thuppari Raghu]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Illegal affair: అక్రమ సంబంధాల ముళ్ల జాలంలో తేజేశ్వర్ హత్య..!</title>
                                    <description><![CDATA[<p style="padding-left:40px;">జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఓ ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ (32) దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ హత్య జిల్లాలోనే కాకుండా, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది.</p>
<p>కథనం ఇలా మొదలైంది... తేజేశ్వర్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహ నిశ్చయం చేశారు. పెళ్లికి ఐదు రోజులు ముందు ఐశ్వర్య అదృశ్యమైంది. అప్పటికే ఆమెకు కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకు ఉద్యోగితో సంబంధం ఉందని వదంతులు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఫిబ్రవరి 16న తిరిగి ఇంటికి వచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్‌తో ఫోన్‌లో మాట్లాడి తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్న ఒత్తిడి వల్లే స్నేహితురాలి ఇంటికి వెళ్లినట్టు చెప్పారు. తనపై ప్రేమను నమ్మిన తేజేశ్వర్ కుటుంబ సభ్యుల అభ్యంతరాలు పక్కనబెట్టి మే 18న ఆమెను పెళ్లి చేసుకున్నాడు.</p>
<p>కానీ పెళ్లి అనంతరం ఐశ్వర్య ప్రవర్తనలో మార్పులు కనిపించాయి. పెళ్లయిన రెండో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/crime/tejeshwar-murdered-in-barbed-wire-of-illegal-affair/article-132"><img src="https://www.suryaa.news/media/400/2025-06/20250623_125251.jpg" alt=""></a><br /><p style="padding-left:40px;">జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఓ ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ (32) దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ హత్య జిల్లాలోనే కాకుండా, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది.</p>
<p>కథనం ఇలా మొదలైంది... తేజేశ్వర్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహ నిశ్చయం చేశారు. పెళ్లికి ఐదు రోజులు ముందు ఐశ్వర్య అదృశ్యమైంది. అప్పటికే ఆమెకు కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకు ఉద్యోగితో సంబంధం ఉందని వదంతులు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఫిబ్రవరి 16న తిరిగి ఇంటికి వచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్‌తో ఫోన్‌లో మాట్లాడి తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్న ఒత్తిడి వల్లే స్నేహితురాలి ఇంటికి వెళ్లినట్టు చెప్పారు. తనపై ప్రేమను నమ్మిన తేజేశ్వర్ కుటుంబ సభ్యుల అభ్యంతరాలు పక్కనబెట్టి మే 18న ఆమెను పెళ్లి చేసుకున్నాడు.</p>
<p>కానీ పెళ్లి అనంతరం ఐశ్వర్య ప్రవర్తనలో మార్పులు కనిపించాయి. పెళ్లయిన రెండో రోజే భర్తను పట్టించుకోకుండా ఫోన్‌లో గంటల తరబడి ఎవరితోనో  మాట్లాడడం మొదలుపెట్టింది. దాంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమవ్వగా, అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.</p>
<p>గాలింపు చేపట్టిన పోలీసులు పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద తేజేశ్వర్ మృతదేహాన్ని గుర్తించారు. విచారణలో శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.</p>
<p>సుజాత కర్నూలు బ్యాంకులో స్వీపర్‌గా పనిచేస్తుంటే, అదే బ్యాంకు ఉద్యోగితో వివాహేతర సంబంధం పెంచుకున్నట్టు తెలిసింది. క్రమంగా ఆ ఉద్యోగి ఐశ్వర్యను కూడా తన వలలో వేసుకున్నాడు. పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్య అదే వ్యక్తితో 2,000 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు కాల్ డేటా రికార్డుల్లో వెలుగుచూసింది.</p>
<p>ఈ అక్రమ సంబంధానికి అడ్డుగా మారిన తేజేశ్వర్‌ను హతమార్చితే అతని ఆస్తి తమకు అందుతుందని వారు పథకం రచించారు. బ్యాంకు ఉద్యోగి తన డ్రైవర్‌తో పాటు కొందరికి సుపారీ ఇచ్చి హత్యను అమలు చేయించాడు. జూన్ 17న తేజేశ్వర్‌ను ‘సర్వే అవసరంటూ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి కారులోనే కత్తులతో గొంతుకోసి చంపి మృతదేహాన్ని పారవేశారు.</p>
<p>ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగి పరారీలో ఉన్నాడు. ఐశ్వర్య, సుజాతను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దారుణం స్ధానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రేమ పేరుతో జరుగుతున్న అక్రమ సంబంధాల విషపర్వతం ఎంతటి ఘోరానికి దారితీస్తుందో మరోసారి స్పష్టమైంది.</p>]]></content:encoded>
                
                                                            <category>నేర వార్తలు</category>
                                    

                <link>https://www.suryaa.news/crime/tejeshwar-murdered-in-barbed-wire-of-illegal-affair/article-132</link>
                <guid>https://www.suryaa.news/crime/tejeshwar-murdered-in-barbed-wire-of-illegal-affair/article-132</guid>
                <pubDate>Mon, 23 Jun 2025 13:25:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2025-06/20250623_125251.jpg"                         length="53710"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Thuppari Raghu]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అల్వాల్ గ్రామంలో రోటావేటర్ దుర్ఘటన: ఐదేళ్ల బాలుడు మృతి </title>
                                    <description><![CDATA[<p><strong>సిద్దిపేట, సూర్య ప్రతినిధి : </strong>సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలానికి చెందిన అల్వాల్ గ్రామంలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బీర కనకయ్య కుమారుడు (వయసు సుమారు 5 సంవత్సరాలు) ట్రాక్టర్ వెనుక భాగంలో ఉన్న రోటావేటర్‌కి ప్రమాదవశాత్తు చిక్కుకొని అక్కడికక్కడే మృతిచెందాడు.</p>
<p>సాధారణంగా రైతులు వాడే వ్యవసాయ యంత్రమైన రోటావేటర్ పని చేస్తుండగా, బాలుడు అజాగ్రత్తగా దానికింద పడిపోయినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో బాలుడి ముఖం తీవ్రంగా గాయపడి, కాలు పూర్తిగా విరిగిపోయినట్టు సమాచారం. ఈ సంఘటనను చూసిన తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు.</p>
<p>ప్రాంత ప్రజలు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు సమాచారం. గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన పిల్లల భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/crime/five-year-old-boy-killed-in-a-rotavator-accident-in/article-129"><img src="https://www.suryaa.news/media/400/2025-06/rottweiler.jpeg" alt=""></a><br /><p><strong>సిద్దిపేట, సూర్య ప్రతినిధి : </strong>సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలానికి చెందిన అల్వాల్ గ్రామంలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బీర కనకయ్య కుమారుడు (వయసు సుమారు 5 సంవత్సరాలు) ట్రాక్టర్ వెనుక భాగంలో ఉన్న రోటావేటర్‌కి ప్రమాదవశాత్తు చిక్కుకొని అక్కడికక్కడే మృతిచెందాడు.</p>
<p>సాధారణంగా రైతులు వాడే వ్యవసాయ యంత్రమైన రోటావేటర్ పని చేస్తుండగా, బాలుడు అజాగ్రత్తగా దానికింద పడిపోయినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో బాలుడి ముఖం తీవ్రంగా గాయపడి, కాలు పూర్తిగా విరిగిపోయినట్టు సమాచారం. ఈ సంఘటనను చూసిన తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు.</p>
<p>ప్రాంత ప్రజలు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు సమాచారం. గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన పిల్లల భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>నేర వార్తలు</category>
                                    

                <link>https://www.suryaa.news/crime/five-year-old-boy-killed-in-a-rotavator-accident-in/article-129</link>
                <guid>https://www.suryaa.news/crime/five-year-old-boy-killed-in-a-rotavator-accident-in/article-129</guid>
                <pubDate>Sun, 01 Jun 2025 13:36:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2025-06/rottweiler.jpeg"                         length="35301"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Karthik Kumar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య</title>
                                    <description><![CDATA[<p><strong>రంగారెడ్డి జిల్లా, సూర్య ప్రతినిధి :</strong> ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన యాచారం మండలం చింతపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొడ్డి అశోక్ (47) అనే యువకుడు ఇందిరమ్మ ఇండ్ల మొదటి జాబితాలో పేరు ఉన్నప్పటికీ, ఆ తరువాత తొలగించడంపై తీవ్ర నిరాశకు లోనయ్యాడు.</p>
<p>గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామ, మండల స్థాయి కాంగ్రెస్ నాయకుల తప్పుడు చర్యల కారణంగా అశోక్ పేరు ఇండ్ల తుది జాబితాలో లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని తనువు చాలించాడు.</p>
<img src="https://www.suryaa.news/media/2025-05/img-20250530-wa0040.jpg" alt="" width="1200" height="720" />
చింతపట్లలో విషాద ఘటన – బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు

<p>ఈ ఘటనపై యాచారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్, ఇతర నాయకులు తీవ్ర సంతాపం ప్రకటించారు. "ఇతడు నిజంగా అర్హుడైన లబ్ధిదారుడు. రాజకీయ దుర్మార్గం వల్ల అతడు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/telangana/young-man-commits-suicide-after-indirammas-house/article-126"><img src="https://www.suryaa.news/media/400/2025-05/img-20250530-wa0041.jpg" alt=""></a><br /><p><strong>రంగారెడ్డి జిల్లా, సూర్య ప్రతినిధి :</strong> ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన యాచారం మండలం చింతపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొడ్డి అశోక్ (47) అనే యువకుడు ఇందిరమ్మ ఇండ్ల మొదటి జాబితాలో పేరు ఉన్నప్పటికీ, ఆ తరువాత తొలగించడంపై తీవ్ర నిరాశకు లోనయ్యాడు.</p>
<p>గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామ, మండల స్థాయి కాంగ్రెస్ నాయకుల తప్పుడు చర్యల కారణంగా అశోక్ పేరు ఇండ్ల తుది జాబితాలో లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని తనువు చాలించాడు.</p>
<img src="https://www.suryaa.news/media/2025-05/img-20250530-wa0040.jpg" alt="" width="1280" height="720"></img>
చింతపట్లలో విషాద ఘటన – బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు

<p>ఈ ఘటనపై యాచారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్, ఇతర నాయకులు తీవ్ర సంతాపం ప్రకటించారు. "ఇతడు నిజంగా అర్హుడైన లబ్ధిదారుడు. రాజకీయ దుర్మార్గం వల్ల అతడు లబ్ధి పొందలేకపోయాడు. ఇది బాధాకరం" అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.</p>
<p>ఈ విషాద ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం, మండల కాంగ్రెస్ నాయకులు బాధ్యత వహించాలని, అశోక్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా బీఆర్ఎస్ నాయకులు అధికారులకు డిమాండ్ చేశారు. అశోక్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధితుల ఫిర్యాదులను న్యాయంగా పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాలు కోరుతున్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>నేర వార్తలు</category>
                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.suryaa.news/telangana/young-man-commits-suicide-after-indirammas-house/article-126</link>
                <guid>https://www.suryaa.news/telangana/young-man-commits-suicide-after-indirammas-house/article-126</guid>
                <pubDate>Fri, 30 May 2025 15:13:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2025-05/img-20250530-wa0041.jpg"                         length="188502"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Suryaa Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భార్యను చంపి భర్త ఆత్మహత్య - జంట హత్యలు కలకలం</title>
                                    <description><![CDATA[<p>మహబూబ్నగర్ రూరల్ మండలం బొక్కలోని పల్లి గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. నక్క సరిత  (28), రాజేష్ (35), ఇరువురు భార్యాభర్తలు, రోజు దినసరి కూలీగా జీవనం గడుపుతున్నారు.వీరికి ఇద్దరు మగ పిల్లలు ,కుటుంబ కలహాలు, అనుమానంతో మద్యం మత్తులో మొదటగా భార్యను గొడ్డలితో చంపి, తాను రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు.  ఎస్సై సీఐలు వచ్చి అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/crime/husband-commits-suicide-by-killing-wife/article-92"><img src="https://www.suryaa.news/media/400/2025-05/whatsapp-image-2025-05-09-at-7.55.00-am.jpeg" alt=""></a><br /><p>మహబూబ్నగర్ రూరల్ మండలం బొక్కలోని పల్లి గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. నక్క సరిత  (28), రాజేష్ (35), ఇరువురు భార్యాభర్తలు, రోజు దినసరి కూలీగా జీవనం గడుపుతున్నారు.వీరికి ఇద్దరు మగ పిల్లలు ,కుటుంబ కలహాలు, అనుమానంతో మద్యం మత్తులో మొదటగా భార్యను గొడ్డలితో చంపి, తాను రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు.  ఎస్సై సీఐలు వచ్చి అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>నేర వార్తలు</category>
                                    

                <link>https://www.suryaa.news/crime/husband-commits-suicide-by-killing-wife/article-92</link>
                <guid>https://www.suryaa.news/crime/husband-commits-suicide-by-killing-wife/article-92</guid>
                <pubDate>Fri, 09 May 2025 18:32:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2025-05/whatsapp-image-2025-05-09-at-7.55.00-am.jpeg"                         length="98522"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Karthik Kumar]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        