<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.suryaa.news/telangana/category-11" rel="self" type="application/rss+xml" />
                <generator>Suryaa News RSS Feed Generator</generator>
                <title>తెలంగాణ  - Suryaa News</title>
                <link>https://www.suryaa.news/category/11/rss</link>
                <description>తెలంగాణ  RSS Feed</description>
                
                            <item>
                <title>సింగరేణి కార్మికులకు ఊరట..!</title>
                                    <description><![CDATA[<p class="PlaygroundEditorTheme__paragraph"><strong><span style="color:rgb(186,55,42);"><span class="PlaygroundEditorTheme__textBold"><span class="transliteration">ప్రభాత</span> <span class="transliteration">సూర్య</span>, </span><span class="PlaygroundEditorTheme__textBold transliteration">తెలంగాణ</span> <span class="PlaygroundEditorTheme__textBold transliteration">స్టేట్</span> <span class="PlaygroundEditorTheme__textBold transliteration">బ్యూరో</span></span><span class="PlaygroundEditorTheme__textBold"><span style="color:rgb(186,55,42);">:</span></span><strong class="PlaygroundEditorTheme__textBold"> </strong></strong>సింగరేణి కార్మికులకు సంబంధించి ఇటీవల పలు సానుకూల నిర్ణయాలు మరియు న్యాయపరమైన తీర్పులు వెలువడ్డాయి. ముఖ్యంగా వైకల్య నిర్ధారణ (Disability Assessment) విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు కార్మికులకు పెద్ద ఊరటనిచ్చింది.</p>
<p class="PlaygroundEditorTheme__paragraph"><strong><strong class="PlaygroundEditorTheme__textBold">వైకల్య నిర్ధారణపై హైకోర్టు తీర్పు:</strong></strong> సింగరేణి కార్మికుల అంగవైకల్యాన్ని నిర్ధారించడంలో మెడికల్ బోర్డు అనుసరిస్తున్న విధానాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఇది అనారోగ్య కారణాలతో పదవీ విరమణ పొందాలనుకునే లేదా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూసే కుటుంబాలకు మేలు చేకూర్చనుంది.</p>
<p class="PlaygroundEditorTheme__paragraph"><strong><strong class="PlaygroundEditorTheme__textBold">భారీ ప్రమాద బీమా:</strong></strong> విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ మరియు సింగరేణి కార్మికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1 కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కులను అందజేశారు.</p>
<p class="PlaygroundEditorTheme__paragraph"><strong><strong class="PlaygroundEditorTheme__textBold">ఆదాయ పన్ను స్లాబుల మార్పు:</strong></strong> కేంద్ర బడ్జెట్‌లో ఆదాయ పన్ను స్లాబులను పెంచడం వల్ల సింగరేణి కార్మికులకు భారీగా పన్ను ఆదా కానుంది. రూ. 12</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/telangana/relief-for-singareni-workers/article-182"><img src="https://www.suryaa.news/media/400/2026-03/singareni.jpg" alt=""></a><br /><p class="PlaygroundEditorTheme__paragraph"><strong><span style="color:rgb(186,55,42);"><span class="PlaygroundEditorTheme__textBold"><span class="transliteration">ప్రభాత</span> <span class="transliteration">సూర్య</span>, </span><span class="PlaygroundEditorTheme__textBold transliteration">తెలంగాణ</span> <span class="PlaygroundEditorTheme__textBold transliteration">స్టేట్</span> <span class="PlaygroundEditorTheme__textBold transliteration">బ్యూరో</span></span><span class="PlaygroundEditorTheme__textBold"><span style="color:rgb(186,55,42);">:</span></span><strong class="PlaygroundEditorTheme__textBold"> </strong></strong>సింగరేణి కార్మికులకు సంబంధించి ఇటీవల పలు సానుకూల నిర్ణయాలు మరియు న్యాయపరమైన తీర్పులు వెలువడ్డాయి. ముఖ్యంగా వైకల్య నిర్ధారణ (Disability Assessment) విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు కార్మికులకు పెద్ద ఊరటనిచ్చింది.</p>
<p class="PlaygroundEditorTheme__paragraph"><strong><strong class="PlaygroundEditorTheme__textBold">వైకల్య నిర్ధారణపై హైకోర్టు తీర్పు:</strong></strong> సింగరేణి కార్మికుల అంగవైకల్యాన్ని నిర్ధారించడంలో మెడికల్ బోర్డు అనుసరిస్తున్న విధానాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఇది అనారోగ్య కారణాలతో పదవీ విరమణ పొందాలనుకునే లేదా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూసే కుటుంబాలకు మేలు చేకూర్చనుంది.</p>
<p class="PlaygroundEditorTheme__paragraph"><strong><strong class="PlaygroundEditorTheme__textBold">భారీ ప్రమాద బీమా:</strong></strong> విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ మరియు సింగరేణి కార్మికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1 కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కులను అందజేశారు.</p>
<p class="PlaygroundEditorTheme__paragraph"><strong><strong class="PlaygroundEditorTheme__textBold">ఆదాయ పన్ను స్లాబుల మార్పు:</strong></strong> కేంద్ర బడ్జెట్‌లో ఆదాయ పన్ను స్లాబులను పెంచడం వల్ల సింగరేణి కార్మికులకు భారీగా పన్ను ఆదా కానుంది. రూ. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు లభించడం జూనియర్ కార్మికులకు ఆర్థికంగా కలిసివస్తుంది.</p>
<p class="PlaygroundEditorTheme__paragraph"><strong><strong class="PlaygroundEditorTheme__textBold">వైద్య సదుపాయాల బలోపేతం:</strong></strong> మార్చి 2026 నాటికి సింగరేణి ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 32 మంది డాక్టర్లు, 176 మంది పారామెడికల్ సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే గోదావరిఖనిలో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ (Cath Lab) అందుబాటులోకి రానుంది.</p>
<p class="PlaygroundEditorTheme__paragraph"><strong><strong class="PlaygroundEditorTheme__textBold">పదవీ విరమణ పొందిన వారికి ఊరట:</strong></strong> రిటైర్డ్ కార్మికులు క్వార్టర్లను ఖాళీ చేయకపోయినా, వారికి రావాల్సిన లాభాల వాటా (Profit Share) మరియు PLRS బకాయిలను చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది.</p>
<p class="PlaygroundEditorTheme__paragraph"><strong><strong class="PlaygroundEditorTheme__textBold">బోనస్ మరియు లాభాల వాటా:</strong></strong> గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2024-25) సింగరేణి సాధించిన లాభాల్లో 34% వాటాను (సుమారు రూ. 802 కోట్లు) కార్మికులకు బోనస్‌గా ప్రభుత్వం ప్రకటించింది.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.suryaa.news/telangana/relief-for-singareni-workers/article-182</link>
                <guid>https://www.suryaa.news/telangana/relief-for-singareni-workers/article-182</guid>
                <pubDate>Thu, 26 Mar 2026 16:21:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2026-03/singareni.jpg"                         length="51341"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Suryaa Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్యే బిఎల్ఆర్ కుటుంబ రాజకీయాలపై పెరుగుతున్న విమర్శలు..!</title>
                                    <description><![CDATA[<ul>
<li>
<h4><span style="color:rgb(186,55,42);">ఎమ్మెల్యేను నమ్ముకుని పని చేసిన నేతలకు దక్కే గౌరవం అసంతృప్తి నా..?</span></h4>
</li>
<li>
<h4><span style="color:rgb(186,55,42);">మునిసిపాలిటీపై పూర్తి నియంత్రణ తమ చేతుల్లోనే ఉండాలన్న రాజకీయ వ్యూహమా..?</span></h4>
</li>
<li>
<h4><span style="color:rgb(186,55,42);">రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేకు రాజకీయంగా గడ్డుకాలంగా మారపోతుండా..?</span></h4>
</li>
<li>
<h4><span style="color:rgb(186,55,42);">సొంత పార్టీ నేతల్లో పెనుమరుగుతున్న అసంతృప్తి..!</span></h4>
</li>
</ul>
<p><strong>సూర్య ప్రతినిధి, తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో:</strong>  మునిసిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల దాఖలుకు చివరి రోజున చోటుచేసుకున్న పరిణామాలు స్థానిక రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) కుటుంబ సభ్యులు ముగ్గురు వేర్వేరు వార్డుల నుంచి నామినేషన్లు దాఖలు చేయడం, సొంత పార్టీ నేతల్లో నిగురుగట్టిన అసంతృప్తిని బయటకు తెచ్చిన పరిణామంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. </p>
<p>ఎమ్మెల్యే సతీమణి బత్తుల మాధవి 39వ వార్డు నుంచి, పెద్ద కుమారుడు బత్తుల సాయిప్రసన్నకుమార్ రెడ్డి 40వ వార్డు నుంచి, చిన్న కుమారుడు బత్తుల గణేష్ ఈశ్వర్ రెడ్డి 28వ వార్డు నుంచి పోటీకి దిగడం ద్వారా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/telangana/growing-criticism-of-mla-blrs-family-politics/article-180"><img src="https://www.suryaa.news/media/400/2026-01/blr-newd.jpeg" alt=""></a><br /><ul>
<li>
<h4><span style="color:rgb(186,55,42);">ఎమ్మెల్యేను నమ్ముకుని పని చేసిన నేతలకు దక్కే గౌరవం అసంతృప్తి నా..?</span></h4>
</li>
<li>
<h4><span style="color:rgb(186,55,42);">మునిసిపాలిటీపై పూర్తి నియంత్రణ తమ చేతుల్లోనే ఉండాలన్న రాజకీయ వ్యూహమా..?</span></h4>
</li>
<li>
<h4><span style="color:rgb(186,55,42);">రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేకు రాజకీయంగా గడ్డుకాలంగా మారపోతుండా..?</span></h4>
</li>
<li>
<h4><span style="color:rgb(186,55,42);">సొంత పార్టీ నేతల్లో పెనుమరుగుతున్న అసంతృప్తి..!</span></h4>
</li>
</ul>
<p><strong>సూర్య ప్రతినిధి, తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో:</strong> మునిసిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల దాఖలుకు చివరి రోజున చోటుచేసుకున్న పరిణామాలు స్థానిక రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) కుటుంబ సభ్యులు ముగ్గురు వేర్వేరు వార్డుల నుంచి నామినేషన్లు దాఖలు చేయడం, సొంత పార్టీ నేతల్లో నిగురుగట్టిన అసంతృప్తిని బయటకు తెచ్చిన పరిణామంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. </p>
<p>ఎమ్మెల్యే సతీమణి బత్తుల మాధవి 39వ వార్డు నుంచి, పెద్ద కుమారుడు బత్తుల సాయిప్రసన్నకుమార్ రెడ్డి 40వ వార్డు నుంచి, చిన్న కుమారుడు బత్తుల గణేష్ ఈశ్వర్ రెడ్డి 28వ వార్డు నుంచి పోటీకి దిగడం ద్వారా ఒకే కుటుంబం మూడు వార్డుల్లో బరిలో ఉండటం మునిసిపల్ రాజకీయాల్లో అసాధారణ పరిణామంగా మారింది.</p>
<p>ఎన్నికల ముందు వరకు పార్టీ కోసం పనిచేసిన పలువురు నేతలు, కార్యకర్తలు టికెట్ల కోసం ఆశలు పెట్టుకున్నప్పటికీ, చివరికి కుటుంబ సభ్యులకే ప్రాధాన్యం దక్కిందన్న భావన పార్టీ లోపల గట్టిగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేను నమ్ముకుని పని చేసిన నేతలకు అవకాశం లేకుండా పోయింది అన్న అసంతృప్తి, ఇప్పటివరకు బయటకు రాని లోతైన విభేదాలను బయటపెడుతున్నట్టు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ అసమ్మతి ప్రస్తుతం బహిరంగంగా కనిపించకపోయినా, ఎన్నికల సమయంలో లేదా ఫలితాల అనంతరం అది పెద్ద రూపం దాల్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.</p>
<p>ఈ ఎన్నికల్లో మునిసిపల్ చైర్మన్ పదవి మహిళా జనరల్ రిజర్వేషన్ కావడంతో, ఆ పదవిపై స్పష్టమైన లక్ష్యంతోనే ఎమ్మెల్యే తన సతీమణిని ముందుకు తెచ్చినట్టు స్థానికంగా చర్చ సాగుతోంది. చైర్మన్ పదవిపై ఇప్పటికే పలువురు ఆశావహులు ఉన్నా, ఎన్నికల తర్వాత మునిసిపాలిటీపై పూర్తి నియంత్రణ తమ చేతుల్లోనే ఉండాలన్న వ్యూహంతో కుటుంబ సభ్యులను పోటీకి దింపారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది ఒకవైపు రాజకీయ వ్యూహంగా కనిపిస్తున్నప్పటికీ, మరోవైపు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉందన్న విమర్శలకు కూడా తావిస్తోంది.</p>
<p>ప్రజల్లోనూ ఈ అంశంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు స్థిరత్వం కోసం అనుభవం ఉన్న కుటుంబం చేతుల్లోనే పాలన ఉండటం మంచిదే అని అభిప్రాయపడుతుంటే, మరికొందరు మాత్రం ఒకే కుటుంబానికి వరుస అవకాశాలు ఇవ్వడం వల్ల మిగిలిన నేతలకు న్యాయం జరగడం లేదు అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అసమ్మతి రాగాలు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేకు రాజకీయంగా గడ్డుకాలంగా మారతాయా, లేక తన రాజకీయ చాతుర్యంతో వాటిని సమతుల్యం చేయగలరా అన్న ప్రశ్నలు ఇప్పుడు మిర్యాలగూడ రాజకీయాల్లో కేంద్రబిందువుగా మారాయి.</p>
<p>మొత్తంగా చూస్తే, మిర్యాలగూడ మునిసిపల్ ఎన్నికలు కేవలం స్థానిక పాలనకే పరిమితం కాకుండా, ఎమ్మెల్యే బిఎల్ఆర్ భవిష్యత్ రాజకీయ బలాబలాలను నిర్ణయించే దశగా మారుతున్నాయి. కుటుంబ రాజకీయాలపై పెరుగుతున్న విమర్శలు, సొంత పార్టీ నేతల్లో పెనుమరుగుతున్న అసంతృప్తి, ప్రజల్లో వ్యక్తమవుతున్న సందేహాలు ఇవన్నీ కలిసి మిర్యాలగూడ రాజకీయాలను కీలక మలుపు వద్దకు తీసుకొచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>రాజకీయం</category>
                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.suryaa.news/telangana/growing-criticism-of-mla-blrs-family-politics/article-180</link>
                <guid>https://www.suryaa.news/telangana/growing-criticism-of-mla-blrs-family-politics/article-180</guid>
                <pubDate>Sat, 31 Jan 2026 14:51:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2026-01/blr-newd.jpeg"                         length="35291"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Thuppari Raghu]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సర్పంచుల ఫోరం అధ్యక్షునికి శుభాకాంక్షలు</title>
                                    <description><![CDATA[<p>---మాజీ సర్పంచ్ సుశీల లక్ష్మణ్ నాయక్</p>
<p>క్రైమ్ మిర్రర్(దేవరకొండ):-<img src="https://www.suryaa.news/media/2026-01/img_20260105_2243301.jpg" alt="IMG_20260105_224330" width="575" height="556" />జటావత్ తండా, మాజీ సర్పంచ్ కొర్ర సుశీల లక్ష్మణ్ నాయక్, దేవరకొండ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులుగా, ఎన్నికైన మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంశింగ్ నాయక్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అధ్యక్షతన, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లలో యువకుల ప్రాధాన్యత ఎక్కువగా ఉండి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ లు అధికంగా గెలిచారని, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి లక్ష్యంగా పనులను చేస్తామని అన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/international/greetings-to-the-president-of-serpents-forum/article-179"><img src="https://www.suryaa.news/media/400/2026-01/img_20260105_224330.jpg" alt=""></a><br /><p>---మాజీ సర్పంచ్ సుశీల లక్ష్మణ్ నాయక్</p>
<p>క్రైమ్ మిర్రర్(దేవరకొండ):-<img src="https://www.suryaa.news/media/2026-01/img_20260105_2243301.jpg" alt="IMG_20260105_224330" width="575" height="556"></img>జటావత్ తండా, మాజీ సర్పంచ్ కొర్ర సుశీల లక్ష్మణ్ నాయక్, దేవరకొండ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులుగా, ఎన్నికైన మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంశింగ్ నాయక్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అధ్యక్షతన, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లలో యువకుల ప్రాధాన్యత ఎక్కువగా ఉండి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ లు అధికంగా గెలిచారని, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి లక్ష్యంగా పనులను చేస్తామని అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>సినిమా వార్తలు</category>
                                            <category>క్రీడా ఆటలు</category>
                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>జాతీయం</category>
                                            <category>రాజకీయం</category>
                                            <category>నేర వార్తలు</category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.suryaa.news/international/greetings-to-the-president-of-serpents-forum/article-179</link>
                <guid>https://www.suryaa.news/international/greetings-to-the-president-of-serpents-forum/article-179</guid>
                <pubDate>Mon, 05 Jan 2026 22:40:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2026-01/img_20260105_224330.jpg"                         length="186223"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Thuppari Raghu]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లేడీస్ పర్స్ గుర్తుపై ఓటు.. అభివృద్ధికి తొలి అడుగు..</title>
                                    <description><![CDATA[<ul>
<li>
<h4><span style="color:rgb(224,62,45);"><strong>కరోనా సమయంలో ఆపద్బాంధవుడుగా వెంకట్ రెడ్డి.</strong></span></h4>
</li>
<li>
<h4><span style="color:rgb(224,62,45);"><strong>నిత్యం ప్రజా సేవలో కొడాల బ్రదర్స్..</strong></span></h4>
</li>
<li>
<h4><span style="color:rgb(224,62,45);"><strong>పదవి లేకున్నా ప్రజల కోసమే వెతుకులాట..</strong></span></h4>
</li>
</ul>
<p><span style="color:rgb(224,62,45);"><strong><img src="https://www.suryaa.news/media/2025-12/mrg.jpg" alt="MRG" width="1200" height="800" /><br /></strong></span></p>
<p><strong>మర్రిగూడ(ప్రభాత సూర్య) :-</strong> ప్రజలంటే వారికి ఎనలేని ప్రేమ.. నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమం ముందేసుకుంటూ, పేదలకు అండగా నిలుస్తారు కొడాల బ్రదర్స్.. పదవులు లేకున్నా, ప్రజా క్షేత్రంలో మెదిలే కొడాల వెంకట్ రెడ్డి, అల్వాల్ రెడ్డిలు చేసిన సేవలు అంతాఇంతా కాదనే చెప్పుకోవాలి.. ప్రజల ప్రాణాలను కాటువేసే కరోనా సమయంలో కూడా, కుటుంబం మొత్తం ప్రజల ప్రాణాల కోసం పాకులాడారు.. నిత్యావసర వస్తువులు పంపిణి చేస్తూ సేవా గుణాన్ని చాటారు.. ఆపద సమయంలో ఆ అన్నదమ్ముల అభయహస్తం, ఎందరినో కాపాడింది.. సమయం దొరికితే చాలు, ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచించే కొడాల వెంకట్ రెడ్డి, స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నిలిచారు.</p>
<p>సర్పంచ్ గా ప్రజలకు మరింత చేరువై, అభివృద్ధికి తోడ్పాటుకై శ్రమిస్తున్నాడు. గ్రామంలో ప్రచారం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/telangana/a-first-step-in-the-development-of-a-vote-on/article-172"><img src="https://www.suryaa.news/media/400/2025-12/kodali-venkat.jpg" alt=""></a><br /><ul>
<li>
<h4><span style="color:rgb(224,62,45);"><strong>కరోనా సమయంలో ఆపద్బాంధవుడుగా వెంకట్ రెడ్డి.</strong></span></h4>
</li>
<li>
<h4><span style="color:rgb(224,62,45);"><strong>నిత్యం ప్రజా సేవలో కొడాల బ్రదర్స్..</strong></span></h4>
</li>
<li>
<h4><span style="color:rgb(224,62,45);"><strong>పదవి లేకున్నా ప్రజల కోసమే వెతుకులాట..</strong></span></h4>
</li>
</ul>
<p><span style="color:rgb(224,62,45);"><strong><img src="https://www.suryaa.news/media/2025-12/mrg.jpg" alt="MRG" width="1200" height="800"></img><br /></strong></span></p>
<p><strong>మర్రిగూడ(ప్రభాత సూర్య) :-</strong> ప్రజలంటే వారికి ఎనలేని ప్రేమ.. నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమం ముందేసుకుంటూ, పేదలకు అండగా నిలుస్తారు కొడాల బ్రదర్స్.. పదవులు లేకున్నా, ప్రజా క్షేత్రంలో మెదిలే కొడాల వెంకట్ రెడ్డి, అల్వాల్ రెడ్డిలు చేసిన సేవలు అంతాఇంతా కాదనే చెప్పుకోవాలి.. ప్రజల ప్రాణాలను కాటువేసే కరోనా సమయంలో కూడా, కుటుంబం మొత్తం ప్రజల ప్రాణాల కోసం పాకులాడారు.. నిత్యావసర వస్తువులు పంపిణి చేస్తూ సేవా గుణాన్ని చాటారు.. ఆపద సమయంలో ఆ అన్నదమ్ముల అభయహస్తం, ఎందరినో కాపాడింది.. సమయం దొరికితే చాలు, ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచించే కొడాల వెంకట్ రెడ్డి, స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నిలిచారు.</p>
<p>సర్పంచ్ గా ప్రజలకు మరింత చేరువై, అభివృద్ధికి తోడ్పాటుకై శ్రమిస్తున్నాడు. గ్రామంలో ప్రచారం చేస్తున్న కొడాలకు జనం నిరాజనాలు పడుతున్నారు. ఆపదలో ఆదుకునే నేతను, అందెలం ఎక్కించాలని ఆలోచిస్తున్నారు. పదవి లేకున్నా ప్రాణంలా ప్రజలను కాపాడుతూ వస్తున్నారు కొడాల బ్రదర్స్.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో, ముందడుగు వేస్తూ స్థానిక సమరంలో నిలుచున్నాడు.. ప్రజలు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధికి, మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, ప్రజలను కాపాడుకుంటానని వెంకట్ రెడ్డి అంటున్నారు.. తనకు కేటాయించిన లేడీస్ పర్స్ గుర్తుపై ఓటు వేసి ప్రజలు ఆశీర్వదించాలని కోరుతున్నాడు.. ఆయన చేసిన సేవలను నెమరేసుకుంటూ, ఆయన వెంటే నడుస్తున్నారు ప్రజలు. వెంకట్ రెడ్డి గెలుపుతో గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.suryaa.news/telangana/a-first-step-in-the-development-of-a-vote-on/article-172</link>
                <guid>https://www.suryaa.news/telangana/a-first-step-in-the-development-of-a-vote-on/article-172</guid>
                <pubDate>Mon, 08 Dec 2025 11:38:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2025-12/kodali-venkat.jpg"                         length="87724"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Thuppari Raghu]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Sarpanch : శివన్నగూడలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచార వేగం పెంచిన రాపోల్</title>
                                    <description><![CDATA[<p><strong><img src="https://www.suryaa.news/media/2025-12/screenshot_20251207_175149_facebook.jpg" alt="Shivannaguda rapolu" width="1200" height="839" /></strong></p>
<p><strong>సూర్య, నల్గొండ జిల్లా ప్రతినిధి :</strong> మునుగోడు నియోజకవర్గం, మర్రిగూడ మండలం శివన్నగూడ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ అభ్యర్థి రాపోలు యాదగిరి ప్రచారాన్ని మరింత దూకుడుగా కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీర్వాదంతో గ్రామంలో పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ముందుకు సాగుతున్న యాదగిరి, ఆదివారం శివన్నగూడ గ్రామంలోని పలు కాలనీల్లో పర్యటించారు. గ్రామ ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు.</p>
<p>గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, సేవ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. తనకు గ్రామ ప్రజల నుండి లభిస్తున్న మద్దతు ప్రచారానికి మరింత ఉత్సాహాన్నిస్తోందని యాదగిరి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు ‘బ్యాట్’ గుర్తుపెట్టుకోవాలని ఆయన ఇంటింటా ప్రచారం ద్వారా కోరారు. అన్ని వర్గాల ప్రజలతో కలిసిపోతూ, అభివృద్ధి పరమైన హామీలతో ముందుకు సాగుతున్న యాదగిరి ఇతర అభ్యర్థులతో పోలిస్తే ప్రచారంలో ముందంజలో ఉన్నారనే విశ్లేషణ రాజకీయ వర్గాల్లో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/telangana/-draft--add-your-title/article-171"><img src="https://www.suryaa.news/media/400/2025-12/screenshot_20251207_175149_facebook.jpg" alt=""></a><br /><p><strong><img src="https://www.suryaa.news/media/2025-12/screenshot_20251207_175149_facebook.jpg" alt="Shivannaguda rapolu" width="1435" height="839"></img></strong></p>
<p><strong>సూర్య, నల్గొండ జిల్లా ప్రతినిధి :</strong> మునుగోడు నియోజకవర్గం, మర్రిగూడ మండలం శివన్నగూడ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ అభ్యర్థి రాపోలు యాదగిరి ప్రచారాన్ని మరింత దూకుడుగా కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీర్వాదంతో గ్రామంలో పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ముందుకు సాగుతున్న యాదగిరి, ఆదివారం శివన్నగూడ గ్రామంలోని పలు కాలనీల్లో పర్యటించారు. గ్రామ ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు.</p>
<p>గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, సేవ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. తనకు గ్రామ ప్రజల నుండి లభిస్తున్న మద్దతు ప్రచారానికి మరింత ఉత్సాహాన్నిస్తోందని యాదగిరి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు ‘బ్యాట్’ గుర్తుపెట్టుకోవాలని ఆయన ఇంటింటా ప్రచారం ద్వారా కోరారు. అన్ని వర్గాల ప్రజలతో కలిసిపోతూ, అభివృద్ధి పరమైన హామీలతో ముందుకు సాగుతున్న యాదగిరి ఇతర అభ్యర్థులతో పోలిస్తే ప్రచారంలో ముందంజలో ఉన్నారనే విశ్లేషణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>రాజకీయం</category>
                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.suryaa.news/telangana/-draft--add-your-title/article-171</link>
                <guid>https://www.suryaa.news/telangana/-draft--add-your-title/article-171</guid>
                <pubDate>Sun, 07 Dec 2025 17:59:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2025-12/screenshot_20251207_175149_facebook.jpg"                         length="230807"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Thuppari Raghu]]></dc:creator>
                            </item>
            <item>
                <title>#Police : చండూరులో పోలీసులపై దాడి… ముగ్గురు యువకుల అరెస్టు</title>
                                    <description><![CDATA[<p><strong>చండూరు, ప్రభాత సూర్య :</strong> నల్గొండ జిల్లా చండూరులో మంగళవారం అర్ధరాత్రి సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసు సిబ్బందిపై ముగ్గురు యువకులు దాడి చేసిన సంఘటన కలకలం రేపుతోంది. ఇటీవల పట్టణ పరిధిలో దొంగతనాలు వరుసగా జరుగుతుండటంతో రాత్రి గస్తీని పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో కస్తాల రహదారి పరిసర ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాల్ దరిదాపుల్లో ముగ్గురు యువకులు మద్యం సేవిస్తూ కనిపించడంతో అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు వారిని వెళ్లిపోవాలని హెచ్చరించారు. అయితే యువకులు అహంకారంగా ప్రవర్తించడమే కాకుండా వారిలో ఒకరు కానిస్టేబుల్‌పై దూకి దాడికి పాల్పడి గాయపరిచినట్టు విశ్వసనీయ సమాచారం.</p>
<p>సంఘటన తరువాత ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని స్టేషనుకు తరలించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటన వివరాలు బయటకు రాకుండా ఉండేందుకు కొందరు ప్రభావశీలులు ఒత్తిడులు తెస్తున్నారన్న చర్చ స్థానికంగా జోరుగా వినిపిస్తోంది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నపుడు ఆశ్రయం పోలీసులే. ప్రజా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/telangana/police-attacked-in-chandur-three-youths-arrested/article-170"><img src="https://www.suryaa.news/media/400/2025-11/chandur-police.jpeg" alt=""></a><br /><p><strong>చండూరు, ప్రభాత సూర్య :</strong> నల్గొండ జిల్లా చండూరులో మంగళవారం అర్ధరాత్రి సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసు సిబ్బందిపై ముగ్గురు యువకులు దాడి చేసిన సంఘటన కలకలం రేపుతోంది. ఇటీవల పట్టణ పరిధిలో దొంగతనాలు వరుసగా జరుగుతుండటంతో రాత్రి గస్తీని పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో కస్తాల రహదారి పరిసర ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాల్ దరిదాపుల్లో ముగ్గురు యువకులు మద్యం సేవిస్తూ కనిపించడంతో అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు వారిని వెళ్లిపోవాలని హెచ్చరించారు. అయితే యువకులు అహంకారంగా ప్రవర్తించడమే కాకుండా వారిలో ఒకరు కానిస్టేబుల్‌పై దూకి దాడికి పాల్పడి గాయపరిచినట్టు విశ్వసనీయ సమాచారం.</p>
<p>సంఘటన తరువాత ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని స్టేషనుకు తరలించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటన వివరాలు బయటకు రాకుండా ఉండేందుకు కొందరు ప్రభావశీలులు ఒత్తిడులు తెస్తున్నారన్న చర్చ స్థానికంగా జోరుగా వినిపిస్తోంది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నపుడు ఆశ్రయం పోలీసులే. ప్రజా భద్రత కోసమే రాత్రింబవళ్ళు సేవలు చేస్తున్న వారికి విధుల్లో ఉన్న సమయంలోనే తూట్లు పొడిచే నిర్లజ్జపు దాడులు సమాజం మొత్తానికి ప్రమాదకర సంకేతాలు. సాధారణ గొడవలకు పాల్పడిన వారినే పోలీసులు వదలరు. మరి పోలీసులపై దాడి చేసిన వారిని ఏ స్థాయిలో శిక్షిస్తారు అనేది ఇప్పుడు ప్రజలలో ప్రధాన చర్చాంశంగా మారింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. అధికారిక వివరాలు విడుదల చేయాల్సి ఉన్నది.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.suryaa.news/telangana/police-attacked-in-chandur-three-youths-arrested/article-170</link>
                <guid>https://www.suryaa.news/telangana/police-attacked-in-chandur-three-youths-arrested/article-170</guid>
                <pubDate>Thu, 06 Nov 2025 12:33:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2025-11/chandur-police.jpeg"                         length="217767"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Thuppari Raghu]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎంబిబిఎస్ లో ఉత్తమ ప్రతిభ</title>
                                    <description><![CDATA[<h6><span style="font-family:'Noto Sans Telugu', sans;font-size:1.25rem;background-color:rgb(224,62,45);"><img src="https://www.suryaa.news/media/2025-10/img_20251026_105112.jpg" alt="IMG_20251026_105112" width="678" height="439" />పేదింటి బిడ్డ చదువు... ఈఎల్వి ఫౌండేషన్ కోసం ఎదురు చూపు</span></h6>
<p>  </p>
<p>మర్రిగూడ(ప్రభాత సూర్య):-</p>
<p>మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన, డెంకని ఈశ్వర్ సాయి నీట్ లో ఉత్తమ ప్రతిభ సాధించాడు. మొదటి నుండే ఈశ్వర్ సాయి కుటుంబం అంతంత మాత్రమే, తండ్రి జానయ్య టైలర్, తల్లి ఈశ్వరమ్మ గృహిణి కావడంతో, కుమారుడి పైచదువులు తల్లితండ్రులకు భారంగా మారింది. ఉన్న పరిస్థితిలో తమకు అందుకోలేని ఎంబిబిఎస్ చదువు, కండ్ల ముందు కనపడంతో వారికి ఎటూ తోచని స్థితి నెలకొంది. ఉన్నది మొత్తం దారబోసినప్పటికి పరిస్థితి గట్టెక్కేలా కనపడటం లేదు. 416 మార్కులతో స్టేట్ ర్యాంక్ లో 3558 సాధించిన ఈశ్వర్ సాయికి, కొమరంభీమ్ ఆసిఫాబాద్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో సీట్ వచ్చింది. అడుగు ముందుకేస్తే తట్టుకునే పరిస్థితిలో ఆ కుటుంబం, బలహీనమనే చెప్పాలి.. విద్యకు ప్రాధాన్యత ఇస్తూ, పేదలకు అండగా నిలుస్తున్న ఈఎల్వి ఫౌండేషన్ భాస్కర్ కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తుంది.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/telangana/best-talent-in-mbbs/article-169"><img src="https://www.suryaa.news/media/400/2025-10/img_20251026_105112.jpg" alt=""></a><br /><h6><span style="font-family:'Noto Sans Telugu', sans;font-size:1.25rem;background-color:rgb(224,62,45);"><img src="https://www.suryaa.news/media/2025-10/img_20251026_105112.jpg" alt="IMG_20251026_105112" width="678" height="439"></img>పేదింటి బిడ్డ చదువు... ఈఎల్వి ఫౌండేషన్ కోసం ఎదురు చూపు</span></h6>
<p> </p>
<p>మర్రిగూడ(ప్రభాత సూర్య):-</p>
<p>మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన, డెంకని ఈశ్వర్ సాయి నీట్ లో ఉత్తమ ప్రతిభ సాధించాడు. మొదటి నుండే ఈశ్వర్ సాయి కుటుంబం అంతంత మాత్రమే, తండ్రి జానయ్య టైలర్, తల్లి ఈశ్వరమ్మ గృహిణి కావడంతో, కుమారుడి పైచదువులు తల్లితండ్రులకు భారంగా మారింది. ఉన్న పరిస్థితిలో తమకు అందుకోలేని ఎంబిబిఎస్ చదువు, కండ్ల ముందు కనపడంతో వారికి ఎటూ తోచని స్థితి నెలకొంది. ఉన్నది మొత్తం దారబోసినప్పటికి పరిస్థితి గట్టెక్కేలా కనపడటం లేదు. 416 మార్కులతో స్టేట్ ర్యాంక్ లో 3558 సాధించిన ఈశ్వర్ సాయికి, కొమరంభీమ్ ఆసిఫాబాద్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో సీట్ వచ్చింది. అడుగు ముందుకేస్తే తట్టుకునే పరిస్థితిలో ఆ కుటుంబం, బలహీనమనే చెప్పాలి.. విద్యకు ప్రాధాన్యత ఇస్తూ, పేదలకు అండగా నిలుస్తున్న ఈఎల్వి ఫౌండేషన్ భాస్కర్ కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తుంది. ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులను, అక్కున చేర్చుకున్న ఫౌండేషన్ తోడు తమకు కూడా కావాలని, ఆ కుటుంబం ఆలోచిస్తుంది. భాస్కర్ రాకపోడా మా కుమారుడికి భవిష్యత్తు చూపించక పోడా అనే ఆశతో ఉన్నారు కుటుంబ సభ్యులు. తమ కుమారుడి చదువుకై సహాయం చెయ్యండి అంటూ, ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ ని కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>సినిమా వార్తలు</category>
                                            <category>క్రీడా ఆటలు</category>
                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>జాతీయం</category>
                                            <category>రాజకీయం</category>
                                            <category>నేర వార్తలు</category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.suryaa.news/telangana/best-talent-in-mbbs/article-169</link>
                <guid>https://www.suryaa.news/telangana/best-talent-in-mbbs/article-169</guid>
                <pubDate>Sun, 26 Oct 2025 10:47:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2025-10/img_20251026_105112.jpg"                         length="171319"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Thuppari Raghu]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మాల్ మార్కెట్..!</title>
                                    <description><![CDATA[మందు, చిందు, విందులకు మార్కెట్ ఆధారం.]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/telangana/the-mall-market-for-non-violent-activities/article-165"><img src="https://www.suryaa.news/media/400/2025-10/img-20251011-wa0097.jpg" alt=""></a><br /><h5><img src="https://www.suryaa.news/media/2025-10/img-20251011-wa00971.jpg" alt="IMG-20251011-WA0097" width="768" height="1134"></img></h5>
<h5><span style="background-color:rgb(241,196,15);">మల మూత్ర విసర్జనలు, అంతులేని దోమలు ఈగలతో ఇబ్బందులు..</span></h5>
<p> </p>
<h5><span style="background-color:rgb(132,63,161);">చీకటి ముసుగులో యువత వీరంగం.. దూమపానాలతో మార్కెట్ దుమారం..</span></h5>
<p> </p>
<h6>నల్లగొండ ప్రతినిధి(ప్రభాత సూర్య):-</h6>
<p> </p>
<p>అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది మాల్ మార్కెట్.. మందు, విందు వినోదంతో పాటు పలు రకాల సెటిల్మెంట్ దందాలు, ఇల్లీగల్ పనులకు మూలంగా మారింది మాల్ మార్కెట్ ప్రాంగణం. చీకటి పడితే చాలు ఆకతాయిల అల్లర్లతో, సిగరేట్ దమ్ములతో మార్కెట్ మొత్తం హోరెత్తిపోతుందంటున్నారు స్థానికులు..! భూత్ బంగ్లా పరిసర ప్రాంతంలా ఉండే మాల్ మార్కెట్, కొంతమంది గ్యాంగ్ కు ఆధారంగా నిలుస్తుందని ప్రచారం. కొంతమంది చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారని, టైంపాస్ కోసం గుంపులుగా చేరి, రాత్రి సమయాలలో జాగారం చేస్తున్నారని వినికిడి..</p>
<h4><span style="background-color:rgb(230,126,35);">ఎక్కడ చూసినా చెత్తాచెదారం.. మురికి కూపం.</span></h4>
<p> </p>
<p>మాల్ మార్కెట్ ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో, కుళ్ళిన కూరగాయల కుప్పలతో, ఈగలు దోమలతో పరిసర ప్రాంతాలు వికృత రూపం దాలుస్తుందంటున్నారు.. ప్లాస్టిక్ కవర్లు, బస్తాలు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. మల మూత్ర విసర్జనలు, ఎక్కడ పడితే అక్కడ చెయ్యడంతో అక్కడక్కడా దుర్వాసనలు వెదజల్లుతున్నాయని అంటున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెట్ కమిటీ, అధికారుల, పట్టింపు లేకపోవడంతో మాల్ మార్కెట్ మలినమైపోతుందంటున్నారు ప్రజలు. పరిసర ప్రాంతాలే కాదు, కార్యాలయం పరిస్థితి కూడా గోరంగా ఉందంటున్నారు చూపరులు. పై కప్పు పెచ్చులూడి నెత్తి పగిలే పరిస్థితి కనపడుతుంది. శిధిలావ్యస్థలో ఉన్న కార్యాలయం, నిండు నిర్లక్ష్యానికి నాంది పలుకుతుంది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని, మాల్ మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా, అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెడుతూ, సిసి కెమెరాలు ఏర్పాటు చేసి చెక్ పెట్టాలని, కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపట్టి అభివృద్ధికై ప్రణాళికలు వెయ్యాలని ప్రజలు కోరుతున్నారు..</p>]]></content:encoded>
                
                                                            <category>సినిమా వార్తలు</category>
                                            <category>క్రీడా ఆటలు</category>
                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>జాతీయం</category>
                                            <category>రాజకీయం</category>
                                            <category>నేర వార్తలు</category>
                                            <category>ఆంధ్రప్రదేశ్ </category>
                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.suryaa.news/telangana/the-mall-market-for-non-violent-activities/article-165</link>
                <guid>https://www.suryaa.news/telangana/the-mall-market-for-non-violent-activities/article-165</guid>
                <pubDate>Sun, 12 Oct 2025 14:07:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2025-10/img-20251011-wa0097.jpg"                         length="130693"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Thuppari Raghu]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వడ్డీ బాధితుడు ఆత్మహత్య... పలుగుతండాలోని బాలాజీ గృహంపై దాడి</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(186,55,42);"><strong>విలువైన వస్తువులు ధ్వంసం.. ఫర్నిచర్కు నిప్పు</strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>గ్రామంలో ఉద్రిక్తత.. రంగ ప్రవేశం చేసిన పోలీసులు</strong></span></li>
</ul>
<p><strong>నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి (ప్రభాత సూర్య) : </strong>అధిక వడ్డీ ఆశ చూపి పేద ప్రజల నుండి కోట్ల రూపాయ లను వసూలు చేసిన బాలాజీ నాయక్ తీసుకున్న డబ్బులను తిరిగి ఇస్తుండకపోవడంతో ఆందోళన చెందిన బాధితుడు రామావత్ సరియా నాయక్ (37) గడ్డి మందు. తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరా బాదుకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. దీంతో కోపోద్రికులైన తందావాసులు. ఆగ్రహంతో పలుగుతండాలోని బాలాజీ నాయక్ విలాస వంతమైన భవనాన్ని ధ్వంసం చేశారు. ఇంట్లోని ఫర్నిచర్ సు ఇంటి ముందు వేసి తగలబెట్టారు. ఇంట్లోని విలువైన వస్తువులు టీవీ, కిటికీలు డోర్లు పగలగొట్టారు. ఈ ఘటన తో బాలాజీ నాయక్ చాద్రిశుల్లో కలవరం రేపింది.</p>
<p>అధిక వడ్డీ ఆశతో.. కాగా,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/telangana/interest-victim-attacks-balaji-house-in-suicide/article-163"><img src="https://www.suryaa.news/media/400/2025-10/nlg-news.jpg" alt=""></a><br /><ul>
<li><span style="color:rgb(186,55,42);"><strong>విలువైన వస్తువులు ధ్వంసం.. ఫర్నిచర్కు నిప్పు</strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>గ్రామంలో ఉద్రిక్తత.. రంగ ప్రవేశం చేసిన పోలీసులు</strong></span></li>
</ul>
<p><strong>నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి (ప్రభాత సూర్య) : </strong>అధిక వడ్డీ ఆశ చూపి పేద ప్రజల నుండి కోట్ల రూపాయ లను వసూలు చేసిన బాలాజీ నాయక్ తీసుకున్న డబ్బులను తిరిగి ఇస్తుండకపోవడంతో ఆందోళన చెందిన బాధితుడు రామావత్ సరియా నాయక్ (37) గడ్డి మందు. తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరా బాదుకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. దీంతో కోపోద్రికులైన తందావాసులు. ఆగ్రహంతో పలుగుతండాలోని బాలాజీ నాయక్ విలాస వంతమైన భవనాన్ని ధ్వంసం చేశారు. ఇంట్లోని ఫర్నిచర్ సు ఇంటి ముందు వేసి తగలబెట్టారు. ఇంట్లోని విలువైన వస్తువులు టీవీ, కిటికీలు డోర్లు పగలగొట్టారు. ఈ ఘటన తో బాలాజీ నాయక్ చాద్రిశుల్లో కలవరం రేపింది.</p>
<p>అధిక వడ్డీ ఆశతో.. కాగా, నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం పలు గుతండాకు చెందిన రమాపత్ బాలాజీ నాయక్ సూటికి పది రూపాయల నుండి 16 రూపాయల వరకు వడ్డీ ఇస్తానని చెప్పి ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని పేద, మధ్య తరగతి ప్రజల నుండి దాదాపు రూ.1000 కోట్ల వరకు. వసూలు చేశాడు. ఇందులో రమావత్ సరియా నాయక్ అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో తెలిసిన వారి నుండి అప్పు తీసుకునీ. సుమారు 30 లక్షల రూపాయల వరకు బాలాజీ నాయక్ కు ఇచ్చినట్లు తండావాసులు చెబుతున్నారు.</p>
<p>తాను ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, తనకు అప్పులు ఇచ్చినవారు తమ డబ్బులు తమకు ఇవ్వాలని ఒత్తిడి చేస్తుండడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందిన సరియానాయక్ సోమవారం మిర్యాలగూడ పట్టణంలో క్రిమిసంహారిక ముందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. చికిత్స పొందుతూ మరణించారు.. దీంతో అగ్రహించిన బాధితులు మంగళవారం బాలాజీ నాయక్ ఇంటిపై దాడి చేశారు. దీంతో పోలీసులు రంగంప్రవేశంచేసిబాధితుల తోచర్చలు జరుపుతున్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.suryaa.news/telangana/interest-victim-attacks-balaji-house-in-suicide/article-163</link>
                <guid>https://www.suryaa.news/telangana/interest-victim-attacks-balaji-house-in-suicide/article-163</guid>
                <pubDate>Tue, 07 Oct 2025 19:10:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2025-10/nlg-news.jpg"                         length="156416"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Thuppari Raghu]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మర్రిగూడ ఉపాధిపై సామాజిక తనిఖీ.</title>
                                    <description><![CDATA[<p><strong>మర్రిగూడ (ప్రభాత సూర్య) :</strong> మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులపై, సామాజిక తనిఖీ బృందాలు విచారణ మొదలుపెట్టాయి.. 1 ఏప్రిల్ 2024 నుండి 31 మార్చ్ 2025 వరకు జరిగిన 454 పనుల ద్వారా ఖర్చు అయిన, ఆరుకోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలపై, క్షేత్ర స్థాయి పరిశీలనతో పాటు, డోర్ విజిట్ ద్వారా లబ్ధిదారుల వివరాలను సేకరించి, ప్రజావేదికలో నివేదికను ప్రైసైడింగ్ అధికారికి సమర్పిస్తారు..</p>
<p>రికార్డుల నిర్వహణ, పనుల నాణ్యత, వేతనాల బదిలీలపై తనిఖీ చెయ్యనున్నారు. గత అడిట్ లో వచ్చిన సమస్యలపై, దృష్టి పెడుతూ ప్రభుత్వానికి రిపోర్ట్ ను అందించనున్నారు. తనిఖీ బృందాలలో ఎస్ఆర్పి చిన్నకేశవులు, రంజిత్ కుమార్, డిఆర్పిలు బాలరాజు, తిరుపతి, రజియా, శ్రీకాంత్, ఉన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/telangana/social-inspection-on-marriguda-employment/article-161"><img src="https://www.suryaa.news/media/400/2025-10/img_20251007_154017.jpg" alt=""></a><br /><p><strong>మర్రిగూడ (ప్రభాత సూర్య) :</strong> మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులపై, సామాజిక తనిఖీ బృందాలు విచారణ మొదలుపెట్టాయి.. 1 ఏప్రిల్ 2024 నుండి 31 మార్చ్ 2025 వరకు జరిగిన 454 పనుల ద్వారా ఖర్చు అయిన, ఆరుకోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలపై, క్షేత్ర స్థాయి పరిశీలనతో పాటు, డోర్ విజిట్ ద్వారా లబ్ధిదారుల వివరాలను సేకరించి, ప్రజావేదికలో నివేదికను ప్రైసైడింగ్ అధికారికి సమర్పిస్తారు..</p>
<p>రికార్డుల నిర్వహణ, పనుల నాణ్యత, వేతనాల బదిలీలపై తనిఖీ చెయ్యనున్నారు. గత అడిట్ లో వచ్చిన సమస్యలపై, దృష్టి పెడుతూ ప్రభుత్వానికి రిపోర్ట్ ను అందించనున్నారు. తనిఖీ బృందాలలో ఎస్ఆర్పి చిన్నకేశవులు, రంజిత్ కుమార్, డిఆర్పిలు బాలరాజు, తిరుపతి, రజియా, శ్రీకాంత్, ఉన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.suryaa.news/telangana/social-inspection-on-marriguda-employment/article-161</link>
                <guid>https://www.suryaa.news/telangana/social-inspection-on-marriguda-employment/article-161</guid>
                <pubDate>Tue, 07 Oct 2025 16:38:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2025-10/img_20251007_154017.jpg"                         length="2882785"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Thuppari Raghu]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సేవా పేరుతో వ్యూహం... రాజకీయ లక్ష్యం వైపు ఈ ఎల్వీ భాస్కర్..!</title>
                                    <description><![CDATA[ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటీవలి కాలంలో ఒక పేరు చర్చనీయాంశమైంది. ఈఎల్వీ ఫౌండేషన్ భాస్కర్.  సేవా కార్యక్రమాల పేరిట గ్రామాల్లో చురుకుగా తిరుగుతున్న ఆయన చుట్టూ ఇప్పుడు కొత్త ఊహాగానాలు నెలకొన్నాయి. భాస్కర్ చేస్తున్న హడావిడి రాజకీయ రంగప్రవేశానికి పునాది వేస్తుందా? అనే ప్రశ్న ఇప్పుడు స్థానిక రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/telangana/bhaskar-the-chairman-of-the-elv-foundation-of-the-elv/article-160"><img src="https://www.suryaa.news/media/400/2025-10/img-20251004-wa0225.jpg" alt=""></a><br /><p><strong>గట్టుప్పల, ప్రభాత సూర్య : </strong>గట్టుప్పల మండలం తేటిపల్లి కి చెందిన ఈఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ ఇటీవల చేపట్టిన చర్యలు, కార్యక్రమాలు స్థానికంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, ఆత్మీయ సమ్మేళనాలు కొందరికి రాజకీయరంగు కనిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, శుక్రవారం రాత్రి దసరా ఆత్మీయ సమ్మేళనం పేరుతో గట్టుప్పలలో భారీ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ వర్గాల ప్రజలు, నాయకులు, బీసీ వర్గాల ప్రతినిధులు హాజరయ్యారు.</p><p>స్థానిక వర్గాల అభిప్రాయం ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో తన పబ్లిసిటీని పెంచుకునేందుకు భాగంగా ఈవెంట్ నిర్వహించారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన భాస్కర్ మాట్లాడుతూ, బిజినెస్ కారణంగా ఊరికి చాలా కాలంగా దూరంగా ఉన్నాను. అందరినీ కలుసుకోవాలని అనిపించి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశాను అని చెప్పారు. అలాగే, అన్ని రాజకీయ పార్టీల నాయకులను స్వయంగా కలసి ఆహ్వానించాను. అవసరమైతే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు యూత్ సమ్మిట్ కూడా నిర్వహిస్తాను అని తెలిపారు.</p><p>అయితే ఆయన చేపడుతున్న కార్యక్రమాలు రాజకీయ వేదికకు పునాది వేస్తున్నాయా అనే చర్చ కొనసాగుతోంది. బీసీలు వదిలిన బుల్లెట్టు అంటూ ఆయన అభిమానులు సంబోధించడం, చౌటుప్పలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించినప్పుడు ఆ దృశ్యాలకు పాటలు జోడించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఇవన్నీ బీసీ నినాదం చుట్టూ రాజకీయ వాతావరణం సృష్టిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈవెంట్‌కు హాజరైన వారిలో ఎక్కువమంది బీసీ వర్గాలకు చెందిన నేతలు కావడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది.</p><p>గతాన్ని పరిశీలిస్తే, సేవా కార్యక్రమాలతో ప్రారంభించి, చివరికి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేతలు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు భాస్కర్ కూడా అదే దిశగా ప్రయాణిస్తారా? లేక ఆయన సేవా దృక్పథం నిజంగా సామాజికమేనా? అన్నది సమయం తేల్చాల్సి ఉంది. ఏమైతేనేం గట్టుప్పల నుంచి మొదలైన భాస్కర్ ఫౌండేషన్ యాత్ర ఇప్పుడు జిల్లాస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రస్థానం చివరికి సేవా పథంలో నిలుస్తుందా, లేక పాలిటికల్ పథంలోకి మల్లుతుందా అనేది వేచి చూడాల్సిందే.</p>]]></content:encoded>
                
                                                            <category>రాజకీయం</category>
                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.suryaa.news/telangana/bhaskar-the-chairman-of-the-elv-foundation-of-the-elv/article-160</link>
                <guid>https://www.suryaa.news/telangana/bhaskar-the-chairman-of-the-elv-foundation-of-the-elv/article-160</guid>
                <pubDate>Sun, 05 Oct 2025 08:11:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2025-10/img-20251004-wa0225.jpg"                         length="349957"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Suryaa Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బొల్లంపల్లి రేసులో బూర్గు లింగం యాదవ్ హాట్ టాపిక్..!</title>
                                    <description><![CDATA[<p><span style="background-color:rgb(236,240,241);color:rgb(224,62,45);"><strong><span style="color:rgb(0,0,0);"><span style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;background-color:rgb(236,240,241);">ప్రభాత సూర్య, కల్వకుర్తి :</span> </span></strong></span><span style="color:rgb(224,62,45);"><strong><span style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామంలో రాబోయే సర్పంచి ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. లింగాన్ని బలపరిచే జయప్రకాశ్ వంటి కీలక వ్యక్తుల మద్దతు లభించడంతో ఆయన గెలుపు సునాయాసమని గ్రామస్తుల మధ్య చర్చ నడుస్తోంది. ప్రతి పందిరి కింద, ప్రతి ఇంటి ముంగిట వినిపిస్తున్న పేరు ఇప్పుడు ఒక్కటే </span><span style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">బూరుగు లింగం యాదవ్</span><span style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">.</span></strong></span></p>
<p>సోషల్ మీడియా వేదికగా కూడా గ్రామ ప్రజల అభిప్రాయాలు స్పష్టంగా బయటపడుతున్నాయి. “లింగం యాదవ్ అభ్యర్థిత్వమే అభివృద్ధికి మార్గం” అని గ్రామ యువత నుండి పెద్దలు వరకూ పోస్టులు పెడుతున్నారు. ప్రజలతో మమేకమై సమస్యలను దగ్గరగా తెలుసుకుని పరిష్కరించడానికి కృషి చేస్తూ, గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపే నాయకుడిగా ఆయన పేరు గట్టిగా వినిపిస్తోంది. <em>“సేవ చేసే అవకాశం ఇస్తే, గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తాను”</em> అని లింగం యాదవ్ ధృఢ సంకల్పం వ్యక్తం చేస్తున్నారు.</p>
<p>మహాత్మ గాంధీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.suryaa.news/telangana/bollampalli-race-bourgeo-gender-yadav-hot-topic/article-158"><img src="https://www.suryaa.news/media/400/2025-10/img-20251001-wa1250.jpg" alt=""></a><br /><p><span style="background-color:rgb(236,240,241);color:rgb(224,62,45);"><strong><span style="color:rgb(0,0,0);"><span style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;background-color:rgb(236,240,241);">ప్రభాత సూర్య, కల్వకుర్తి :</span> </span></strong></span><span style="color:rgb(224,62,45);"><strong><span style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామంలో రాబోయే సర్పంచి ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. లింగాన్ని బలపరిచే జయప్రకాశ్ వంటి కీలక వ్యక్తుల మద్దతు లభించడంతో ఆయన గెలుపు సునాయాసమని గ్రామస్తుల మధ్య చర్చ నడుస్తోంది. ప్రతి పందిరి కింద, ప్రతి ఇంటి ముంగిట వినిపిస్తున్న పేరు ఇప్పుడు ఒక్కటే </span><span style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">బూరుగు లింగం యాదవ్</span><span style="font-family:'-apple-system', BlinkMacSystemFont, 'Segoe UI', Roboto, 'Helvetica Neue', Arial, 'Noto Sans', sans-serif, 'Apple Color Emoji', 'Segoe UI Emoji', 'Segoe UI Symbol', 'Noto Color Emoji';font-size:14px;">.</span></strong></span></p>
<p>సోషల్ మీడియా వేదికగా కూడా గ్రామ ప్రజల అభిప్రాయాలు స్పష్టంగా బయటపడుతున్నాయి. “లింగం యాదవ్ అభ్యర్థిత్వమే అభివృద్ధికి మార్గం” అని గ్రామ యువత నుండి పెద్దలు వరకూ పోస్టులు పెడుతున్నారు. ప్రజలతో మమేకమై సమస్యలను దగ్గరగా తెలుసుకుని పరిష్కరించడానికి కృషి చేస్తూ, గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపే నాయకుడిగా ఆయన పేరు గట్టిగా వినిపిస్తోంది. <em>“సేవ చేసే అవకాశం ఇస్తే, గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తాను”</em> అని లింగం యాదవ్ ధృఢ సంకల్పం వ్యక్తం చేస్తున్నారు.</p>
<p>మహాత్మ గాంధీ చెప్పిన <em>“పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు”</em> అన్న సూక్తిని నిజం చేస్తానని ఆయన చెబుతుండగా, గ్రామ ప్రజల్లో విశ్వాసం మరింతగా పెరుగుతోంది. ముఖ్యంగా శుభ్రత, రహదారులు, తాగునీరు సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో ఇప్పటిదాకా చూపిన కృషి ఆయనకు మద్దతును గణనీయంగా పెంచింది. సహృదయంతో ప్రతి ఒక్కరికి అండగా నిలిచే వ్యక్తిగా, అందరితో సమానమైన అనుభూతిని కలిగించే నాయకుడిగా లింగం యాదవ్ పేరు నిలుస్తోంది.</p>
<p>మాట తప్పేది లేదు… మడమ తిప్పేది లేదు అనే నినాదంతో ప్రజల ముందుకు వచ్చిన లింగం యాదవ్, <em>ప్రజలే నా బలం,  సేవే నా మతం, గ్రామాభివృద్ధే నా కర్తవ్యము </em>అని గట్టిగా చెబుతున్నారు. ఈ నినాదం గ్రామంలో యువత నుంచి పెద్దల వరకూ ప్రభావం చూపుతోంది. ప్రజల మద్దతు వేగంగా లింగం వైపు చేరుతుండటంతో, బొల్లంపల్లి సర్పంచి రేసు మరింత <strong>హోరాహోరీగా మారే అవకాశం</strong> ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో లింగం యాదవ్ అభ్యర్థిత్వం ఎన్నికల్లో <strong>నిర్ణయాత్మక శక్తిగా జయప్రకాష్</strong> బలపరిచిన వ్యక్తులకే అవకాశం గా మారనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.suryaa.news/telangana/bollampalli-race-bourgeo-gender-yadav-hot-topic/article-158</link>
                <guid>https://www.suryaa.news/telangana/bollampalli-race-bourgeo-gender-yadav-hot-topic/article-158</guid>
                <pubDate>Wed, 01 Oct 2025 21:21:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.suryaa.news/media/2025-10/img-20251001-wa1250.jpg"                         length="96353"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Karthik Kumar]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        